Home » yuvagalam padayatra
ఆంధ్రప్రదేశ్ ను రక్షించడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు..ఎన్నో బాధలు పడుతున్నాడు.. అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. అయినా పాదయాత్ర ఆపకు. ఇప్పటికే పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది అంటూ ప్రోత్సహించారు.
వైసీపీ ప్రభుత్వం పై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదని, పరిశ్రమలు లేవని అన్నారు. ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇచ్చే పరిస్థితి లేదన్నారు. గంజాయిలో మాత్రం దేశంలోనే రాష్ట్�
జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చని.. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నది అనుమానమేనని టీడీపీ నారా లోకేష్ అన్నారు. ఎమెల్సీ ఎన్నికల్లో తమకు వైసీపీ వాళ్ళే ఓట్లు వేశారని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకే పార్టీలో దిక్కులేదని ఎద్దేవా చేశారు.
నేను స్లిమ్ గా అవ్వటానికి ప్రధాన కారణం తన సతీమణి బ్రాహ్మిణి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. యువగళం పాదయాత్ర సందర్భంగా తిరుపతిలో ‘హలో లోకేశ్’ కార్యక్రమంలో యువత అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సమాధానాలు ఇచ్చారు. మీరు స్లిమ్�
Nara lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మూడోరోజు ఆదివారం కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, తదితర ప్రాంతాల్లో సాగింది. పాదయాత్రలో భాగంగా లోకేష్ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, సమ�
Nara Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర రెండోరోజు కుప్పం నియోజకవర్గంలో కొనసాగింది. ఉదయం నియోజకవర్గంలోని పీఈఎస్ మెడికల్ కాలేజీ నుంచి ప్రారంభమైన యాత్ర.. బెగ్గిలిపల్లె, పలు ప్రాంతాల్లో సాగిం�
Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం 11.03 గంటలకు చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత�
లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో శ్రీవరదరాజస్వామి ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.03 గంటలకు లో
టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో చేపట్టనున్న పాదయాత్ర ఇవాళ ఉదయం 11.03 గంటలకు ప్రారంభమవుతుంది. కుప్పం వరదరాజస్వామి ఆలయం వద్ద పాదయాత్ర తొలి అడుగు పడనుంది. సాయంత్రం 3గంటల సమయంలో కుప్పం కమతమూరు రోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహి�
యువగళం పాదయాత్రను ప్రజలే బలమై నడిపించాలి అని కోరుతు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేశ్ ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ..రైతన్నను రాజుగా చూసేవరకు విశ్రమించనని నన్ను మీరే బలమై నడిపించాలని కోరారు.