Home » yuvagalam padayatra
తనపై విమర్శలకు.. ట్రోల్స్కు ఎప్పుడూ స్పందించని లోకేశ్.. ఆ విమర్శలు.. ట్రోల్స్ వాటంతటి అవే నిలిచిపోయేలా తన నడవడికతోనూ.. నడకతోనూ యువగళంలో సమాధానం చెప్పారు.
పవన్ సినిమాలకు మాత్రమే పనికొస్తాడు. రాజకీయాలకు పనికిరాడు. చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేయాలని చూస్తున్నారు. సిట్టింగ్ లకు సీట్లు లేవని కొందరు మా పార్టీలో గొడవలు పెట్టాలని చూస్తున్నారు.
చంద్రబాబు హయాంలో విశాఖకు తీసుకొచ్చిన సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ.. మీ దోపిడీ వల్ల, మీ ధనదాహం వల్ల వెనక్కి వెళ్ళిపోయాయి. చంద్రబాబు చేపట్టిన పనులు కంటిన్యూ చేసి ఉంటే ఈరోజుకి ఎయిర్ పోర్టు వచ్చేది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందేది.
టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. దీంతో యుగింపు సభను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తోంది టీడీపీ. యువగళం ముగింపు సభకు రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ ప్రత్యేకంగా ఆహ్వానించింది. కానీ సభకు రాలేనని జన�
ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేని దిక్కుమాలిన పాలనలో గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిపోయిందన్నారు.
నెల్లూరు జిల్లాను మిచాంగ్ తుఫాన్ వణికిస్తోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలో ఆదివారం ఉదయం 8 గంటల నుండి సోమవారం ఉదయం 8 గంటల వరకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
అమ్మ ఒడి దండగ అని రాళ్లు విసిరిన వ్యక్తి లోకేష్ అని విమర్శించారు. వాళ్ల చదువుల గురించి లోకేష్ కు కొంచెం అయినా బాధ్యత ఉందా అని ప్రశ్నించారు.
మన పోలీసులను తెలంగాణకు పంపి గొడవలు పెడతారు, తెలంగాణ పోలీసులతో మన పోలీసులపై కేసులు పెట్టించారు.
ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర సాగనుంది. ముమ్మడివరం కొండమ్మ చింత సెంటర్ లో డ్వాక్రామహిళలతో లోకేష్ భేటీ కానున్నారు.
లోకేష్ కు మద్దతుగా పాదయాత్రలో అన్ని నియోజకవర్గాల ఇన్ ఛార్జీలు పాల్గొననున్నారు. తాటిపాక సెంటర్ లో లోకేష్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.