Gold Rates: దేశంలో పసిడి ధరలు ఎంత ఉన్నాయో తెలుసా?
హైదరాబాద్లో కిలో వెండి ధర నిన్నటికంటే రూ.100 పెరిగి, రూ.1,01,100గా ఉంది.

Gold Rates: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ ఉదయం 7 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటికంటే రూ.10 పెరుగుదల కనపడింది. అలాగే, వెండి ధర కిలోకి రూ.100 చొప్పున పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 7 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.73,410గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,080గా ఉంది.
ఢిల్లీ, ముంబైలో..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,560గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,230గా ఉంది
- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.73,410గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,080గా ఉంది
వెండి ధరలు
- హైదరాబాద్లో కిలో వెండి ధర నిన్నటికంటే రూ.100 పెరిగి, రూ.1,01,100గా ఉంది
- విజయవాడలో కిలో వెండి ధర రూ.100 పెరిగి, రూ.1,01,100గా ఉంది
- విశాఖలో కూడా కిలోవెండి ధర రూ.100 పెరిగి, రూ.1,01,100గా ఉంది
- ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 పెరిగి, రూ.93,600గా ఉంది
- ముంబైలో కిలో వెండి ధర రూ.100 పెరిగి, రూ.93,600గా ఉంది
Padi Kaushik Reddy : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోటీసులు జారీ చేసిన పోలీసులు.. ఎందుకంటే..