ఏపీ రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబుతో పీకే భేటీ
IPAC Founder Prashant Kishor Meets Chandrababu Naidu: 2019 ఎన్నికలో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ విజయవాడలో చంద్రబాబుతో భేటీ.. ఆసక్తికరంగా మారిన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్..
- విజయవాడకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్
- హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న లోకేశ్, ప్రశాంత్ కిశోర్
- ఒకే వాహనంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు లోకేశ్, పీకే
- 2019 లో వైసీపీ విజయంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర
- ఇప్పుడు టీడీపీ తరఫున పనిచేసే అవకాశం