కార్తీ ‘సత్యం సుందరం’ ట్రైలర్ రిలీజ్..

కార్తీ - అరవింద్ స్వామి కలిసి సత్యం సుదరం సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. తాజాగా సత్యం సుందరం ట్రైలర్ రిలీజ్ చేసారు.