ఓటు వేసిన మంత్రి మల్లారెడ్డి

Telangana Assembly Polls 2023 Voting: హైదరాబాద్ బోయిన్​పల్లిలోని సెయింట్ పీటర్స్ పోలింగ్ సెంటర్ లో మంత్రి మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు..