ఉగ్రదాడిలో చనిపోయిన చంద్రమౌళి మృతదేహం తిరిగి తీసుకొస్తున్న అధికారులు

నిన్న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్నం జిల్లా వాసి చంద్రమౌలి మృతి చెందిన సంగతి తెలిసిందే.