లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారైంది. మొత్తం 150 సభలు/రోడ్ షోలు నిర్వహించనున్నారు. దక్షిణాదిన ఫోకస్ పెంచారు. మార్చి 25న హోలీ తర్వాత దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రచారం ప్రారంభమవుతుంది. ఎన్నికల సభలతో పాటు రోడ్ షోలు నిర్వహిస్తారు. దక్షిణ భారతదేశంలో 35 నుంచి 40 సభలు, సమావేశాలు ఉంటాయి.
కాగా 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన 303 స్థానాల్లో 224 సీట్లలో బీజేపీకి 50శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. ఈ సారి ఆయా స్థానాల్లో ఓటింగ్ శాతాన్ని నిలబెట్టుకోవడంతో పాటుగా కొత్తగా గెలవబోయే స్థానాల్లోనూ 50శాతం ఓట్లు పొందాలని బీజేపీ భావిస్తోంది.
మోదీ సభలు ఎక్కడెక్కడ?
Also Read: ఆపరేషన్ లోటస్.. బీజేపీలో చేరనున్న బీఆర్ఎస్ సీనియర్ నేత