Landslide In Haryana : కొత్త సంవత్సరం వేళ హర్యానాలో విషాదం చోటు చేసుకుంది. హర్యానాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో అనేక మంది గల్లంతయ్యారు. డజన్ల కొద్ది వాహానాలు విధ్యంసం అయ్యాయి.
భివానీ జిల్లాలోని తోషామ్ బ్లాక్ వద్ద ఉన్న దాదమ్ మైనింగ్ జోన్ లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్న మైనింగ్ లో ప్రస్తుతానికి 15 మంది గల్లంతయ్యారని భావిస్తున్నారు.
Also Read : Shamshabad : శంషాబాద్లో ఫాం హౌస్పై పోలీసుల దాడులు
ఎంతమంది శిధిలాల కింద చిక్కుకున్నారో తెలియాల్సి ఉంది. మైనింగ్ పనుల్లో డజన్ల కొద్దీ వాహనాలు పనిచేస్తున్నట్లు స్ధానికులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.