Saraswathi Pushkaralu : కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు.. వైభవంగా మొదటి రోజు వేడుకలు

Saraswathi Pushkaralu : కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా కొత్తగా ప్రతిష్టించిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

1/4Saraswathi Pushkaralu
ఆలయ ప్రాంగణంలో కొత్తగా ప్రతిష్టించిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
2/4Saraswathi Pushkaralu
ఈ పుష్కరాల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
3/4Saraswathi Pushkaralu
ఆలయ ప్రాంగణంలో కొత్తగా ప్రతిష్టించిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
4/4
భక్తుల సౌకర్యార్థం 86 గదుల నూతన వసతి సముదాయాన్ని కూడా సీఎం రేవంత్ ప్రారంభించారు.