-
-
Telugu » Weather News
-
Weather News
ఏపీ ప్రజలకు అలర్ట్.. నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు
June 8, 2026 / 07:32 AM ISTAP Weather Update: సోమ, మంగళవారాల్లో అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు (Ap Rains) కురిసే అవకాశం ఉంది.
ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
June 2, 2026 / 10:32 PM IST50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. పిడుగులతో కూడిన వానలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.
ఇటు ఎండలు, అటు పిడుగుల వానలు.. ఏపీలో రేపు కూడా ఇంతే.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త
May 31, 2026 / 05:56 PM ISTఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ దగ్గర నిలబడొద్దని హెచ్చరించింది.
ఏపీలో పిడుగుల వానలు.. రేపు ఈ 5 జిల్లాలకు అలర్ట్..
May 30, 2026 / 06:22 PM ISTపిడుగులు, ఉరుములతో కూడిన వానలు కురిసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఏపీకి రెడ్ అలర్ట్.. రాబోయే కొద్ది గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ..
May 30, 2026 / 07:56 AM ISTAP Rain Alert : ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే కొద్ది గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
బీకేర్ ఫుల్.. రేపు బయటకు రావొద్దు.. ఏపీకి వడగాల్పులు హెచ్చరిక..
May 27, 2026 / 05:36 PM ISTరాయలసీమలో 40-42°C వరకు.. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో 43-44°C వరకు టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉందంది.
మరో 3 రోజులు జాగ్రత్త.. ఏపీలో భానుడి ఉగ్రరూపం.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు
May 25, 2026 / 06:23 PM ISTమరో రెండు, మూడు రోజులు పరిస్థితి ఇలానే ఉంటుందని, ఎండల తీవ్రత కొనసాగనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
నిప్పుల కొలిమిలా ఏపీ.. రాష్ట్రంలోనే అత్యధికంగా అక్కడ 48.3 డిగ్రీలు నమోదు.. మరో 3 రోజుల మంటలే..
May 24, 2026 / 07:19 PM ISTసోమవారం 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఏపీలో మండిపోతున్న ఎండలు.. బుధవారం వరకు ఇంతే.. ఆ సమయంలో బయటకు రావొద్దు..
May 22, 2026 / 05:41 PM ISTశనివారం 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. 221 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది. కోస్తా జిల్లాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంది.
నిప్పుల గుండంలా ఏపీ.. అక్కడ అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. సోమవారం వరకు..
May 21, 2026 / 07:52 PM ISTఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలకు కీలక సూచన చేశారు అధికారులు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని సూచించారు.