Telugu » Weather News
విజయనగరం జిల్లా గొల్లపాడులో 35.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వాన కురుస్తున్నప్పుడు ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని జాగ్రత్తలు చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది.
ఇక మంగళవారం సాయంత్రం 5 గంటలకు కాకినాడ జిల్లా డి.పోలవరంలో 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వర్షం సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.
రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.
విశాఖపై తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ బాగా పడింది. దీంతో గాలి వాన బీభత్సం సృష్టిస్తోంది.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
ఎప్పటికప్పుడు ప్రజలకు అలర్ట్ మేసేజ్ లు పంపిస్తున్నట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. అత్యవసర సాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్..
కృష్ణా, గోదావరికి వరద పెరిగే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.