Telugu » Weather News
తిరుపతి జిల్లా మల్లంలో 70 మిమీ, కాకినాడ జిల్లా ఇంజరంలో 58 మిమీ, తిరుపతి జిల్లా కోటలో 52.7 మిమీ, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 52.2 మిమీ..
ఫలక్ నుమా, చార్మినార్, మలక్ పేట్, గోషామహల్, సంతోష్ నగర్, మెహిదీపట్నం సర్కిళ్ల పరిధిలో 5 సెంటీమీటర్ల నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో సిద్ధిపేట, నారాయణరావు పేటలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు గుంటూరులో 81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లా తుర్లపాడులో 54.5 మిల్లీమీటర్ల...
తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఏపీలో ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఏయే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి? వాతావరణ శాఖ ఏం చెప్పింది... తెలుసుకుందాం..
కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు పొంగిపొర్లే నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ప్రజలను హెచ్చరించారు.