Narayanaswamy : ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు

ఒక్కో రెడ్డి.. కొంత మంది దళితులను సమకూర్చుకుంటున్నారని తెలిపారు. దీని వల్ల ఎస్సీలు నష్టపోతున్నారని చెప్పారు.

Narayanaswamy : ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు

Narayanaswamy (1)

Narayanaswamy : ఏపీ ఉప ముఖ్య మంత్రి నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోని రెడ్లు వర్గ పోరుతో దళిత వాడలపై పడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం(ఏప్రిల్ 29,2022) చిత్తూరులో మీడియాతో మాట్లాడారు.

ఒక్కో రెడ్డి.. కొంత మంది దళితులను సమకూర్చుకుంటున్నారని తెలిపారు. దీని వల్ల ఎస్సీలు నష్టపోతున్నారని చెప్పారు. అయితే రెడ్ల వల్లే తాను గెలిచానని.. వారు తనకు సపోర్ట్ చేశారని పేర్కొన్నారు.