Amul Products : అంగన్వాడీలకు ‘అమూల్’ ఉత్పత్తులు.. కొత్తగా అనంతపురంలో ‘జగనన్న పాలవెల్లువ’
పాల కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తుండగా, బాలామృతం కోసం రూ.265 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయన్నారు.

Amul Products to Anganwadis : ‘అమూల్’ సంస్థ ద్వారా ఏపీలోని అంగన్వాడీలకు పాలు, బాలామృతాన్ని పూర్తిస్థాయిలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అమూల్తో రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్ సమక్షంలో ఒప్పందం చేసుకుంది. కొత్తగా అనంతపురం జిల్లాలోని 85 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువకు అమూల్ శ్రీకారం చుడుతోందని సీఎం జగన్ అన్నారు. అమూల్తో పాడి రైతులకు లాభం చేకూరుతోందన్నారు. పాడి రైతుకు లీటర్కు రూ. 5 నుంచి 20వరకు అదనపు ఆదాయం వస్తోందని జగన్ వివరించారు.
పాల కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తుండగా, బాలామృతం కోసం రూ.265 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయని.. వాటి ద్వారా ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు వయసున్న 22.50 లక్షల మంది చిన్నారులు, 7.50 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల పాడి రైతులకు మేలు జరుగుతుందని.. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొచ్చిన అమూల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందన్నారు.
Tirumala : నేడు శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల
అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువకు అమూల్ శ్రీకారం చుడుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇది మంచి పరిణామమని.. కొత్తగా అనంతపురం జిల్లాలో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాకు ఇది మంచి శుభవార్త అని తెలిపారు. ఇప్పటికే చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం కొనసాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
- R. krishnaiah: సామాజిక న్యాయంలో జగనే నెంబర్ వన్: ఆర్ కృష్ణయ్య
- GVL Comments: బుల్డోజర్స్ ఎత్తితేనే ఏపీలో అవినీతి నిర్మూలన: జీవీఎల్
- Road Accident: పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి
- Botsa Satyanarayana: మా నాయకుల ఇండ్లు మేమే తగులబెట్టుకుంటామా: బొత్స
- Chandrababu Naidu: కోనసీమలో చిచ్చు పెట్టింది వైసీపీనే: చంద్రబాబు
1NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి
2NTR : ఎన్టీఆర్ ఘాట్ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
3Virender Sehwag: “ఆ మ్యాచ్లు ఆడకపోతే పంత్ను పట్టించుకోరు”
4CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
5RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
6IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్కు రాజస్తాన్
7Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
8IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
9Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
10Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో అన్నెం సాయిపై మరో కేసు నమోదు
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్కు ముహూర్తం ఫిక్స్