Home » AP Elections 2024
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకిస్తున్నా. మొట్ట మొదటిసారిగా మ్యానిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత తెచ్చింది మీ బిడ్డ..
రాష్ట్రంలో అభివృద్ది జరగలేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చేందుకు చూస్తున్నారు. నాలుగు రోజుల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు.
మ్యానిఫెస్టోలోని 99శాతం హామీలను అమలు చేశామన్నారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు.
కేశవ చౌదరి ఇంటికి వస్తానని చెప్పి రాకుండా ఆనం, మాజీ ఎమ్మెల్యే లక్ష్మయ్య నాయుడు నేరుగా రవీంద్ర నాయుడు ఇంటికి వెళ్లడంతో గొడవ మొదలైంది.
నిబంధనల ప్రకారం అధికారులు వ్యవహరించాలని కోరుతున్నాం. వాళ్ళ అక్రమాలన్నీ రికార్డుల్లో ఉంటాయి.
కూటమికి మద్దతుగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజలకు అభివాదం చూస్తూ నేతలు ముందుకు సాగారు.
కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం. దక్షిణాదిలోనూ బుల్లెట్ రైలు నడుపుతాం.
రాజంపేట పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలు తరిమి తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ వృద్ధ నారి ప్రతివతలా కబుర్లు చెప్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, మాజీ ముద్రగడ పద్మనాభం విరుచుకుపడ్డారు.
టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడిపై హోంమంత్రి, వైసీపీ అభ్యర్థి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారని, దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు, కార్యకర్తలు కడుపు మంటతో మాపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ�