Home » Author »Guntupalli Ramakrishna
చాలా మంది వైద్యులు గర్భధారణ సమయంలో ఈ గింజలను తినాలని సూచిస్తుంటారు. నానబెట్టిన బాదంపప్పులను తీసుకోవటం వల్ల పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, న్యూరల్ ట్యూబ్ల వంటి ప్రమాదాలను దూరం చేయడం ద్వారా శిశువు ఆరోగ్యంగా జన్మించేలా తోడ్పతాయి.
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మెదడులో కనిపించే న్యూరాన్లపై దాడి చేస్తుంది. దీని ఫలితంగా జ్ఞాపకశక్తి కోల్పోవడంతోపాటుగా ఇతర సమస్యలకు దారి తీస్తుంది. సమస్య తీవ్రమైన సందర్భంలో మెదడు చీము ఏర్పడుతుంది. చీము మెదడుపై దాడి చేసి వివిధ సమస్యలను కలిగిస్త�
కాయలు ఎండబెట్టే ప్రాంతానికి కుక్కలు, పిల్లులు, కోళ్ళు, ఎలుకలు, పందికొక్కులు. రాకుండా చూసుకోవాలి. తాలు కాయలను, మచ్చకాయలను గ్రేడింగ్ చేసి వేరు చేయాలి. నిల్వ చేయడానికి తేమలేని శుభ్రమైన గొనే సంచుల్లో కాయలు నింపాలి. తేమ తగలకుండా వరిపొట్టు లేదా చె
నీరు నిల్వ ఉండని తటస్థ భూములైన ఎర్ర ,చల్కా ,ఇసుక ,రేగడి మరియు ఒండ్రనేలలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఉదజని సూచిక 6.5నుండి 8.0ఉన్న నేలలు ఈ పంటకు అనుకూలం. ఆమ్ల లక్షణాలు కలిగిన నేలల్లో కంటె కొద్దిగా క్షార లక్షణాలు గల నేలల్లో బాగా పండుతుంది.
చర్మానికి కావలసిన తేమను అందించి చర్మం పొడిబారకుండా కాపాడతాయి. చర్మంలో పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తాయి. చర్మానికి మృదుత్వాన్ని అందించటంలో బాదం నూనె సహాయపడుతుంది. దురద, మంట, అలర్జీ వంటి అన్ని చర్మ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులైతే ముల్లంగిని వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. సలాడ్, పరోటా, సాంబారు వంటివాటిలో ముల్లంగి తీసుకోవచ్చు. ముల్లంగిలో నిమ్మరసం, చిటికెడు ఉప్పు మరియు కొన్ని కూరగాయలు వేసి రుచికరంగా సలాడ్ లాగా తినవచ్చు. జ్యూసర్లో అరకప్పు తరిగి�
వెన్నెముక బలంగా తయారయ్యేందుకు తోడ్పడుతుంది. మెడ నరాలు బలపడడానికి సహాయపడుతుంది. క్లోమగ్రంధి ఉత్తేజితమై, ఇన్సూలిన్ ప్రొడక్షన్ పెంచడానికి ఉపకరిస్తుంది. ఈ ఆసనంతో కాలేయం, ప్లీహం, చిన్న ప్రేగుల పనితీరు మెరుగుపడుతుంది. మెడ, భుజాలకు సంబంధించిన �
అరటి పండ్లు శరీర శక్తిని ఇవ్వటమేకాక బ్లడ్ ప్రెజర్ ను కూడా అదుపులో ఉంచుతాయి. అరటి పండులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. కనుక ప్రతిరోజూ 1 లేదా 2 అరటిపండ్లు తీసుకోవటం వల్ల బరువు సులభంగా తగ్గటానికి అవకాశం ఉంటుంది.
అభ్యర్థులు తప్పనిసరిగా ఎంబీబీఎస్, సంబంధిత రంగంలో పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు.
పోటాష్ ఎరువులను తగిన మోతాదులో దుక్కిలోగాని, చిరుపొట్టదశలో ఉన్నప్పుడు వేసుకోవాలి. యూరియా ఎరువుతో కలిపి వాడుకున్నప్పుడు అధిక దిగుబడి సాధ్యమౌతుంది.
తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 5గ్రా ట్రైకోడెర్మా విరిడి అనే మిత్ర శిలీంధ్రం లేదా 2.5గ్రా థైరమ్ లేదా కాప్టాన్ లేదా కార్బండిజమ్ వాడి విత్తనశుద్ధి చేయాలి.
రోజువారిగా నీటిని సరిపడిన మోతాదులో తీసుకోవాలి. డీ హైడ్రేషన్ కారణంగా కూడా పెదవులు పొడిబారిపోతాయి. తద్వారా కళావిహీనంగా మారతాయి. కాబట్టి రోజువారిగా తగిన మోతాదులో నీరు తీసుకుంటే పెదవులు తాజాగా మెరుపుదనంతో ఉంటాయి.
ఇప్పటి వరకు మధుమేహానికి జీవనశైలి, అధిక రక్తపోటు, ఊబకాయం, వంటి కారణాలు ఉన్నట్లు చెప్పుకుంటూ వచ్చాం. అయితే అశ్ఛర్యం కలిగించే విషయం ఏటంటే వాయు కాలుష్యం, క్రిమి సంహారకాల వినియోగించిన ఆహారపదార్ధాలు తీసుకోవటం సైతం మధుమేహానికి కారణమౌతున్నట్లు ని
కొంతవరకు దీనికి జన్యు స్వభావమే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. మగవారిలో ఎక్స్, వై క్రోమోజోములు, మహిళల్లో రెండు ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. ఈ అదనపు ఎక్స్ క్రోమోజోమ్ రోగనిరోధకశక్తితో ముడిపడిన చాలా జన్యువుల మీద ప్రభావం చూపి, ఫలితంగా శ�
అదే సమయంలో వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నప్పుడు న్యుమోనియా , తరచుగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు గురికావటటం, పక్కటెముకల వద్ద నొప్పి, మింగడంలో ఇబ్బంది, ముఖం, మెడ లేదా చేతుల్లో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ధూమపానం చేసేవారిలో, �
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్ , డిప్లొమా, బీఎస్సీ, డీఫార్మసీ, బీ ఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 42 సంవత్సరాలు మించరాదు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత గ్రామానికి చెందిన వివాహిత మహిళలై ఉండాలి.
జీవ రషాయనాలను నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశాలలో గాని, తేమ , నీరు ఉన్న ప్రదేశాలలో గాని ఉంచరాదు. వీలయినంత వరకు శాస్త్రీయంగా నిర్ధారించబడిన సిఫార్సు చేసిన మోతాదులు , వాడకం పద్దతులను ఎలాంటి మార్పులు చేయకుండా అనుసరించటం మంచిది.
వరి మాగాణుల్లో లేదంటే కొత్తగా వేరు శనగ సాగు చేస్తుంటే కిలో విత్తనానికి 200గ్రా రైజోబియం కల్చరుని పట్టించాలి. విత్తనాన్ని మొదట శిలీంధ్రనాశినితో శుద్ధిచేసి, ఆరబెట్టిన తరువాత క్రిమి సంహారక మందుతో శుద్ధి చేయాలి. ఆతరువాత అవసరమైతే రైజోబియం కల్చర�
ఇలాంటి పక్కటెముకల నొప్పి కలగటానికి డయాఫ్రం పొర అసంకల్పితంగా సంకోచించటం కారణమని నిపుణులు చెబుతున్నారు. రక్త సరఫరా ఎక్కువ కావటం దీనికి ప్రధాన కారణమని భావిస్తారు. లోపలి అవయవాలు డయాఫ్రం పొరను కిందికి లాగటం కారణం కావొచ్చు. ఆహారం తీసుకున్న వెంట