Home » Author »Lakshmi 10tv
పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మకు పుస్తక పఠనం పట్ల పెద్దగా ఆసక్తి లేదట. స్కూలు చదువుల నుంచి ఇప్పటివరకే కేవలం రెండే పుస్తకాలు చదివానని ట్వీట్ చేశారు. పుస్తకాలు చదవడంలో తను చాలా బ్యాడ్ అంటూ ఆయన షేర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఫలానా వారింట్లో పెళ్లంటే పదికాలాలు చెప్పుకోవాలి అనే మాటను ఈకాలంలో నిజం చేస్తున్నారు. తమ ఇంటి పెళ్లి వేడుకలు ప్రత్యేకంగా ఉండాలని చాలామంది భావిస్తున్నారు. వరుడి వైపు నుంచి 51 ట్రాక్టర్లలో.. 200 మంది అతిథులు ఊరేగింపుగా వెళ్లారు. ఇప్పుడు ఈ పెళ్లి ఊ
ఇంజినీరింగ్ చదువుకున్న అతను జాబ్ దొరక్క ఫుడ్ డెలివరీ బాయ్గా చేరాడు. అతను పడుతున్న కష్టాలు చూసి ఓ నెటిజన్ మనసు చలించిపోయింది. సోషల్ మీడియా చేసిన సాయంతో అతనిప్పుడు మంచి జాబ్ సంపాదించుకున్నాడు. ఎవరతను? చదవండి.
అరటిపండు అందరూ విరివిగా కొనుగోలు చేస్తారు. చాలామంది ఇష్టపడి తింటారు. అయితే అతిగా పక్వానికి వచ్చినా.. రంగుమారినా ఇష్టపడరు. అలా కాకుండా అరటిపండ్లు ఎక్కువరోజులు నిల్వ ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.
ఏదైనా సిటీకి కొత్తగా నివాసానికి వెళ్లాలంటే అక్కడి మనుష్యులు, వాతావరణం కూడా గమనించుకుంటాం. చక్కని స్నేహపూర్వక వాతావరణం ఉంటే వెంటనే అక్కడివారితో కలిసిపోవాలని అనుకుంటాం. అలాంటి సిటీల జాబితాను ప్రపంచ వ్యాప్తంగా ఓ సర్వే వెల్లడించింది. అయితే ఢ�
స్కూల్ డేస్ని, స్కూలు జ్ఞాపకాల్ని ఎవరూ మర్చిపోలేరు. ఇక రీయూనియన్ జరిగినపుడు ఆ సంతోషాన్ని మర్చిపోలేరు. 1954 లో పూనేలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్ధులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. వారి ఆనందం మాటల్లో కంటే చూస్తేనే అర్ధమవుతుంది.
ఆషాఢం మొదలవుతోంది. ఈ మాసంలో కొత్త పెళ్లికూతుర్లు పుట్టింటికి వస్తారు. కొత్త అల్లుడిని అత్తవారింట అడుగుపెట్టద్దు అంటారు. చాతుర్మాస వ్రతం ఈ మాసంలోనే మొదలవుతుంది. గోరింటాకును ఆడపిల్లలు ఎంతో ఇష్టంగా పెట్టుకుంటారు. శూన్యమాసమని పేరున్నా ఎన్నో
జంతువులకు కూడా సినిమా స్టార్లంటే అభిమానం ఉంటుందా? ఏమో మరి.. ఓ పిల్లి ఎంతో శ్రద్ధగా షారూఖ్ ఖాన్ సినిమా పాటను చూస్తోంది. ఈ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై షారూఖ్ ఖాన్ స్పందించారు కూడా.
ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనాలకు రెగ్యులర్ గా టచ్లో ఉంటూ ఉపయోగకరమైన పోస్టులు షేర్ చేస్తుంటారు. 7 సంవత్సరాల క్రితం ఆయన ట్వీట్ చేసిన ఓ చిన్నారి ఫోటో గురించి గుర్తు చేస్తూ.. ఆ చిన్నారి డైరెక్ట్గా ఆయనను కలుసుకుంది. ఆ వ
ప్రపంచానికి దూరంగా.. నీటిలో 30 అడుగుల క్రింది భాగంలో.. 100 రోజులు ఉండటం అంటే ? అమ్మో అంటాం. ఇప్పటికే ఇలా ఉండి రికార్డు క్రియేట్ చేసిన వ్యక్తులు ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి వారందరి రికార్డ్ను చెరిపేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.
కొద్దిరోజుల క్రితమే అడవిలో మంటల కారణంగా న్యూయార్క్ నగరం వాయు కాలుష్యంతో ఆరంజ్ కలర్లోకి మారిపోయింది. తాజాగా సిటీపై తేనెటీగలు దాడి చేశాయి. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా చేరి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాయి.
క్యాన్సర్తో బాధపడుతున్న తన పెంపుడు కుక్క ఎక్కువ కాలం బ్రతకదని దాని యజమాని ఘనంగా వీడ్కోలు చెప్పాలనుకున్నాడు. ఇరుగుపొరుగువారికి ఇన్విటేషన్ పంపించాడు. అది చూసిన వారి మనసులు కదిలిపోయాయి. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న అతని పోస్టు చూసి నెటిజన్�
టవరెక్కి లైట్ బల్బ్ మారిస్తే రూ.కోటి జీతం. అంతేనా.. చాలా ఈజీ పని అనుకుంటున్నారు కదా.. చాలా రిస్క్ చేయాలి. జీవితంలో రిస్క్ చేసైనా సరే సంపాదించాలనుకునే వారే ఈ పని చేయగలరు. ఈ జాబ్ చేయాలంటే ముందు ధైర్య, సాహసాలు ఉండాలి.
రాజస్ధాన్లో 2,143 జంటలు ఒక్కటయ్యాయి. ఒకే వేదికపై జరిగిన సామూహిక వివాహాల్లో హిందూ, ముస్లింల వివాహాలు జరిగాయి. ఈ పెళ్లి వేడుకలు రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాయి.
అతని వయసు 23.. మంచి ఉద్యోగం.. రూ.15 లక్షలు జీతం.. అయినా అతని దగ్గర ఐఫోన్, కారు కనీసం బైక్ కూడా లేదట.. కారణం ఏంటనేది అతనే ట్వీట్ చేసాడు.
చేసేది తప్పు పని అని తెలిసినా కొందరు కావాలని తప్పులు చేస్తున్నారు. రీల్ కోసం వీడియో చేస్తూ హెల్మెట్, లైసెన్స్ లేకుండా ఓ వధువు స్కూటీ నడపడంతో ఢిల్లీ పోలీసులు జరిమానా విధించారు. చలాన్లతో సరిపెట్టకుండా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నె�
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎటువంటి ట్వీట్ చేసినా వైరల్ అవుతుంది. జనానికి ఎంతో ఉపయోగకరమైన అంశాలతో పాటు కొత్త ఇన్వెన్షన్లకు సంబంధించిన వీడియోలను ఆయన షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన నాలుగు చక్రాల వాహనం వీడియో వైరల్ అవుతోంది.
కోపం, పట్టుదలకు పోతే ఎంతో అందమైన స్నేహాలు బ్రేక్ అవుతాయి. కాస్త సహనం, ఓర్పుతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బంధాలు నిలబడతాయి. కోల్పోయిన మీ స్నేహాన్ని తిరిగి పొందాలంటే జస్ట్ ఈగోని వదిపెట్టేయడమే. తిరిగి మీ స్నేహాన్ని పొందాలంటే సారీ చెప్పేయడమే.
సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహాలు మళ్లీ చిగురిస్తున్నాయి. 18 ఏళ్ల క్రితం స్కూల్ డేస్లో మిస్ అయిన ఫ్రెండ్ని ఒక అమ్మాయి ఇన్ స్టాగ్రామ్లో మళ్లీ ఎలా కలిసిందో చదవండి. మనసుని హత్తుకుంటుంది.
ప్రపచంలో ఏ బియ్యం గోదాములో అయినా బియ్యం నాణ్యతను పరీక్షిస్తారు. అయితే ఓ మహిళ బియ్యం పరీక్ష చేసే విధానం భయం కలిగించేలా ఉంది. ఏ మాత్రం పొరపాటు జరిగిన బస్తాలు మోసే కూలీల పరిస్థితి ఏంటో అని చూసిన వారు షాకవుతున్నారు.