Home » Author »Lakshmi 10tv
ఎవరెస్టు అధిరోహించడం అంటే ప్రాణాలు పణంగా పెట్టడమే. ఎన్నో సవాళ్లు అధిగమిస్తూ ముందుకు సాగాలి. అందుకు గుండె ధైర్యం కావాలి. తన ప్రాణాలు రక్షించుకుంటూ తోటివారి ప్రాణాలు కాపాడే తెగువ కావాలి. మంచు పగుళ్లలో చిక్కుకుపోయిన ఓ షెర్పాను అధిరోహకుల బృంద�
జంతువుల్లో అత్యంత పిరికి జంతువు గురించి మీకు తెలుసా? ఎప్పుడైనా చూశారా? IFS ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో చూడండి.
ఏమైందో ఏమో.. ఒక వ్యక్తి రైల్వే ట్రాక్పై తల పెట్టి బలవన్మరణానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ధైర్యంగా ట్రాక్ పైకి దిగి అతని ప్రాణాలు కాపాడింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆర్పీఎఫ�
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు 'మియాజాకి' కిలో ధర కేవలం రూ.2.75 లక్షలు మాత్రమే. వామ్మో అనుకుంటున్నారు కదా.. పశ్చిమ బెంగాల్ లో పండే ఈ రకం మామిడిపండ్ల అంతర్జాతీయ మార్కెట్ ధర అది. ధనవంతులు తప్ప సామాన్యులు ఈ పండ్లు కొనే పరిస్థితి అయితే లేదు.
2022 లో తనను తాను పెళ్లి చేసుకుని సంచలనానికి తెర లేపిన క్షమా బిందుని ఎవరూ మర్చిపోరు. పెళ్లి తరువాత సోలో లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న ఆమె మొదటి పెళ్లిరోజు వేడుకలు రీసెంట్గా జరుపుకుంది.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వంగమయి వివాహం ఇటీవల ప్రతీక్ దోషితో సింపుల్ గా జరిగింది. అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ దోషి బ్యాగ్రౌండ్పై జనం ఆరా తీస్తున
దేశ వ్యాప్తంగా ప్రజలు తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అంచనాలు దాటి నైరుతి రుతుపవనాలు ఒక వారం ఆలస్యంగా వచ్చి మొదటగా కేరళను తాకాయి. మరోవైపు ముంబయి వాసులు వాన ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. వర్షం కోసం నెటిజన్లు ట్వీట్ల వర్షం కుర�
ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. చైనాలో సైతం ఎండలు మండిపోతుండటంతో జనం విలవిలాడుతున్నారు. ఎండ వేడి తట్టుకోలేక ఓ యువకుడు ఫ్రిజ్లో కూర్చున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
US పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ ఆర్టిస్ట్ నుంచి అద్భుతమైన గిఫ్ట్ అందుకున్నారు. బొగ్గు, వాటర్ కలర్స్తో వేసిన సోనియా గాంధీ చిత్రపటాన్ని సరిత పాండే అనే ఆర్టిస్ట్ ఆయనకు బహుమతిగా అందించారు.
నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, అభిమానులు గ్రీటింగ్స్ చెబుతున్నారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బాలకృష్ణకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
నాగాలాండ్ మినిస్టర్ టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ని తాజాగా అక్కడి పర్యాటక శాఖ షేర్ చేసిన వీడియో ఒకటి ఆకర్షించింది. మహిళా శక్తికి ప్రతిరూపంగా నిలిచింది అంటూ ఆ వీడియోను టెమ్జెన్ ట్విట్టర్లో షేర్ చేశారు.
ఎండ వేడిమి ఇంకా తగ్గట్లేదు. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి. ఎంత తీవ్రత జనాలు తట్టుకోలేకపోతుంటే జంతువులు, పక్షుల సంగతి చెప్పనక్కర్లేదు. మండే ఎండలో పక్షులకు నీరు పోస్తున్న ఓ చిన్నారి వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వాటిపట్ల చిన్�
ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్స్ లేటెస్ట్ యాడ్ చూసి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇలాంటి భయంకరమైన ఆలోచన ఎలా వచ్చిందని ట్రోల్ చేస్తున్నారు. వారి వద్ద పనిచేసే మహిళా సిబ్బందిని ఆక్షేపించినట్లుగా యాడ్ ఉందని అంటున్నారు.
పరీక్షల్లో మంచి మార్కులతో పాసైతే విద్యార్ధుల పేరెంట్స్ సంబరాలు జరుపుకోవడం చూసాం. కానీ ముంబయిలో ఓ విద్యార్ధి 10వ తరగతి పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో 35 మార్కులు తెచ్చుకుని పాసవ్వడంతో అతని కుటుంబం సంబరాలు చేసుకుంది. పిల్లలు మంచి మార్కులతో పా
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఇంటర్నెట్లో చాలా యాక్టివ్గా ఉంటారు. తన ఆలోచనలు పంచుకుంటారు. కొన్ని సలహాలు..సూచనలు చేస్తుంటారు.. తాజాగా భారతదేశంలో పర్యటించదగ్గ 10 అందమైన గ్రామాల జాబితాను ఫోటోలతో ఆయన షేర్ చేశారు. నెటిజన్లు అద్భుతం అంటున్నారు.
ఐపీఎస్ అధికారి అమిత్ లోధా నిన్నటి దాకా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కున్నారు. తను రాసిన 'బీహార్ డైరీస్' పుస్తకాన్ని ఓ ప్రైవేట సంస్థకు విక్రయించి లాభాలను గడించారని బీహార్ స్పెషల్ విజిలెన్స్ పోలీసులు కేసులు నమోదు చ�
మనలో ఉన్న ఇష్టాన్ని, టాలెంట్ని మొదటగా ఉపాధ్యాయులు గుర్తిస్తారు. ఆ దిశగా ప్రోత్సహిస్తారు. 20 ఏళ్ల క్రితం టీచర్ చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించాడు. ఆ విషయాన్ని మళ్లీ గురువుకి షేర్ చేసుకున్నాడు ఓ విద్యార్ధి. స్ఫూర్తి కలిగించే పోస్టు చదవండి.
న్యూయార్క్ వాయు కాలుష్యంలో చిక్కుకుంది. అడవి మంటల కారణంగా పలు నగరాల్ని దట్టమైన పొగ కమ్మేయడంతో ఆకాశం ఆరంజ్ కలర్లోకి మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా వారు షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
ఏదైనా శిక్షణ తీసుకునేటపుడు ట్రైనర్ కాస్త కఠినంగా వ్యవహరించడం సహజమే. కానీ కర్రతో కొడతా అని బెదిరించడం ఏంటి? వింతగా ఉంది కదా.. హర్యానాలో ఓ జిమ్ ట్రైనర్ 210 కిలోల బరువు ఎత్తకపోతే క్లయింట్ను కర్రతో కొడతా అని బెదిరించాడు.