Home » Author »Lakshmi 10tv
'టైమ్ క్యాప్సూల్ బాక్స్' ఎప్పుడైనా చూసారా? పోనీ వాటి గురించి విన్నారా? రీసెంట్గా యూఎస్ ఫైర్ డిపార్ట్ మెంట్కి 1905 నాటి టైమ్ క్యాప్సూల్ బాక్స్ ఒకటి దొరికింది. అందులో ఏముంది? చదవండి.
400 చదరపు గజాల స్థలం ఉంటే చాలు.. ఆ ఇంటిని ఇన్ స్టాల్ చేసేసుకోవచ్చు. సకల సౌకర్యాలతో ఉండే ఆ ఇల్లు ధర భారతీయ కరెన్సీలో రూ.40 లక్షలు. అమెరిన్ హౌసింగ్ నిర్మాణ సంస్థ తయారు చేస్తున్న ఈ ఇల్లు వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాకు ఎంతగానో నచ్చేసింది.
బాలీవుడ్ నటి సులోచన లట్కర్ మరణం బాలీవుడ్ను విషాదంలో నింపేసింది. 1960 ల నుంచి 80 ల వరకూ తల్లి పాత్రలో అలరించిన సులోచన బిగ్ బీ అమితాబ్తో కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఈ సందర్భంలో తన స్క్రీన్ తల్లి సులోచన మరణం తనను ఎంతో బాధించిందని బిగ్ బీ విచారం �
బీ.ఆర్.చోప్రా దర్శకత్వంలో ఒకప్పుడు వచ్చిన 'మహా భారత్' సీరియల్ను ఎవరూ మర్చిపోలేరు. అందులో నటించిన నటుల్ని మర్చిపోలేరు. అందులో శకుని మామ'గా అద్భుతమైన విలనిజం పండించిన గుఫీ పెంటల్ అనారోగ్య కారణాలతో మరణించారు.
ఇంటర్నెట్ టాలెంటెడ్ పీపుల్కి బెస్ట్ స్టేజ్గా మారింది. ఎంతోమంది ఆడవారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వంటలు, పాటలు, డ్యాన్సులతో మోత మోగిస్తున్నారు. తాజాగా శ్రేయ అనే బెల్లీ డ్యాన్సర్ చేసిన డ్యాన్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఏటా జూన్ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ప్లాస్టిక్ వాడకంపై పోరాటం చేసేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ప్రతి ఒక్కరూ ఓ ఉద్యమంలా పాల్గొనాలని కోరింది. ట్విట్టర్లో పలువురు అవగాహన కల్పిస్తూ చేసిన ట్వీట్లు వైరల్ �
ఈవ్ టీజర్ల అరాచకాలకు అడ్డు ఉండట్లేదు. రోజూ ఏదో ఒక చోట బాలికల్ని ఇబ్బంది పెడుతున్న సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ మథురలో ఓ స్కూల్ విద్యార్ధినిని ఆకతాయి వేధిస్తున్న వీడియో బయటకు వచ్చింది.
సెల్ ఫోను ఉంటే చాలు ఇంక పక్కవాడితో పనిలేనట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఇక జీవితంలో చాలా ముఖ్యమైన సందర్భాల్లో కూడా ఫోను విడిచిపెట్టని వారి చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. పెళ్లిలో కూడా ఫోనుకి అతుక్కుపోయిన పెళ్లికొడుకు వీడియో ఒకటి వైరల్ అ
పెళ్లింట పందిరి అలానే ఉంది. వచ్చిన బంధువులు ఉన్నారు. అంతలోనే విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన కొన్ని గంటల్లోనే వధూవరులిద్దరూ గుండెపోటుతో చనిపోయారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటన అందర్నీ కలిచివేసింది.
ఒకప్పుడు చీరతో ఏ పని చేయాలన్నా కష్టం అనే మహిళలంతా ఇప్పుడు చీరకట్టుతో బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారు. చీరకట్టుతో జిమ్లో వర్కౌట్లు చేసేస్తున్నారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియో చూడండి.
కర్నాటకలో ఓ ఈవ్ టీజర్ భరతం పట్టింది ఓ మహిళ. బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి వేధించిన గుర్తు తెలియని వ్యక్తి చెంపలు పగలగొట్టింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఒడిశా రైలు దుర్ఘటన బాధితులకు బాసటగా నిలిచేందుకు ఎల్ఐసీ ముందుకు వచ్చింది. వారికి ఆర్ధికంగా ఉపశమనం కలిగించేందుకు సెటిల్మెంట్ క్లెయిమ్లను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కొన్ని సడలింపులను ప్రకటించింది.
మూడు రోజుల చిన్నారి అంటే సరిగా కళ్లు తెరిచి కూడా చూడలేరు. అలాంటిది ఓ చిన్నారి బోర్లాపడటం.. తల ఎత్తి పైకి చూడటం.. పాకడం.. చేసేసింది. షాకవ్వడం తల్లి వంతైంది. ఆ వండర్ ఫుల్ వీడియో చూడండి.
ఉదయం 9 గంటలకు ఉద్యోగం కోసం బయటకు వెళ్తే రాత్రి 9 దాటాకా ఇళ్లకు చేరుకునే పరిస్థితి. ఇన్ని గంటలు పనిచేస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి అంటున్నాడు ఆస్ట్రేలియన్ మిలియనీర్. అయితే ఏం చేయమంటాడు? చదవండి.
వయసు మళ్లుతున్నా ఆర్ధిక పరిస్థితులు బాగోక కొందరు వృద్ధులు కష్టపడే వారు కనిపిస్తూ ఉంటారు. 96 ఏళ్ల ఓ పెద్దాయన పెళిళ్లలో డోలు వాయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఓ పెళ్లిలో డోలు వాయిస్తూ కనిపించిన ఆయన పరిస్థితి అందరికీ కన్నీరు తెప్పించింది.
బీరువాల్లో.. పోపుల పెట్టెలో.. చీర మడతల కింద దాచుకున్న రూ.2000 నోట్లు బయటకు వస్తున్నాయి. ఇద్దరు చిన్నారులు బద్దలు కొట్టిన పిగ్గీ బ్యాంకులో ఎంత డబ్బుందో చూస్తే షాకవుతారు.
ఏదైనా రైలు ప్రమాదం జరిగినపుడు ప్రయాణికులు చనిపోయినా.. తీవ్రంగా గాయపడి శాశ్వతంగా అంగవికలురు అయినా.. చికిత్స కోసమైనా భారతీయ రైల్వే శాఖ రూ.10 లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఆన్ లైనులో టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.
శునకాలు పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. వాటిని ఇంట్లో వ్యక్తుల్లాగే ట్రీట్ చేస్తారు. వాటి పుట్టినరోజు వేడుకల్ని కూడా ఘనంగా జరుపుతారు. ఒక యూట్యూబర్ తన పెంపుడు శునకం కోసం అయితే రూ.25 వేల డాలర్లతో లగ్జరీ ఇల్లు కట్టాడు. శునకం పుట్టినరోజుకి బ�
కరోనా కారణంగా కొన్నేళ్లుగా తల్లిదండ్రుల్ని కలవలేక విదేశాల్లోనే ఉండిపోయిన బిడ్డలు చాలామంది ఉన్నారు. రీసెంట్గా స్విట్జర్లాండ్ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసి ఎమోషనల్ అయ్యాడు. ఈ తల్లీకొడుకుల వీడియో వైర�
ఇటీవల కాలంలో వైరల్ అవ్వడానికే కొన్ని ఫుడ్ కాంబినేషన్లు తయారు చేస్తున్నారనే డౌట్ వస్తోంది. చిత్ర, విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్ వీడియోలతో కొందరు జనాలకు షాక్ ఇస్తున్నారు. రీసెంట్గా 'పాన్ దోస' వీడియో వైరల్ అవుతోంది.