Home » Author »murthy
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 14న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టులో జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటారు
నాగార్జునసాగర్ వద్ద జలవిద్యుదుత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. జూన్ 29 నుంచి అక్కడ జలవిద్యుదుత్పత్తిని ప్రారంభించిన జెన్కో 11 రోజుల్లో 3 కోట్ల యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసింది.
కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో తమిళనాడులో జూలై 19 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది.
ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు నారాయణ పేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృధ్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.
కరోనా వార్డులో కేర్ టేకర్ గా చేరి... కరోనాతో పోయిన శవాలపై ఉన్నబంగారాన్ని. ఐసీయూలో ఉన్నపేషెంట్ల బంగారాన్ని దోచుకున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ హఫీజ్ పేట భూములు వ్యవహారంలో ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ రెండో సారి పోలీసులకు దొరికిపోయాడు.
పెళ్లి విషయంలో బంధువులు, ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు భరించలేని మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా రత్లామ్ లో చోటు చేసుకుంది.
సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలను చూడాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అందులోని పెళ్లి కూతురు డ్రెస్లో ఉన్న వధువు చూడముచ్చటగా ఉంటుంది. ఇక ఆ నూతన వధువు పాటకు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది... ఉత్సాహం ఉరకలు వేస్తుంది.
ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదంపై కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు.
ఫేసుబుక్ ద్వారా పెళ్లికాని యువకులనే టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న భార్యా భర్తలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఖగోళంలో ఈనెల 12,13 తేదీల్లో అద్భుతం జరగనుంది. భూమికి పొరుగున ఉన్న కుజ, శుక్ర గ్రహాలు ఒకదానికి ఒకటి అతి చేరువగా వచ్చి ఖగోళశాస్త్ర ప్రియులకు కనువిందు చేయనున్నాయి.
చికిత్సకు తగ్గని దీర్ఘకాల వ్యాధులతో చావుకు దగ్గరగా ఉన్నఅభిమానులను కలిసి వారి చివరి కోరికలు తీర్చూతూ ఉఁటారు సినిమా హీరోలు సెలబ్రిటీలు. ఇటీవల తమిళనాడుకు చెందిన ఒక బాలుడు తన అభిమాన హీరో సినిమా చూస్తూ చికిత్స చేయించుకున్న ఘటన వెలుగు చూసింది.
చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబై లోని సముద్రతీరంలో అధునాతన బంగ్లాను కొనుగోలు చేశారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వికారాబాద్ జిల్లా పరిగిలో గంజాయి కలకలం రేగింది. శాంతినగర్ కు చెందిన నలుగురు చిన్నారులు రాత్రి పడుకొని ఉదయం ఎంతసేపటికి నిద్రలేవక పోవడంతో వారి తల్లిదండ్రులు నీళ్ళు పోసి లేపారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కుచులపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది
రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన మంత్రి వర్గాన్ని ఈరోజు సాయంత్రం విస్తరించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పెండింగ్లో పడిన అన్ని పరీక్షలను జూలై 8 నుంచి నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
Fish Curry : సాధారణంగా మొగుడూ పెళ్లాల గొడవలు ఎలా ఉంటాయంటే భార్య ఏదో గొంతెమ్మ కోర్కెలు కోరితే అవి తీర్చటంలో ఆలస్యం అవటం కానీ.. భర్త బయట చెడు తిరుగుళ్లు తిరగటం.. తాగి రావటంతో గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ బీహార్లోని పుర్నియాలో ఒక భర్త ఆత్మహత్య చేసుకుంటా
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం జలౌన్ జిల్లా ఒరై ప్రాంతంలోని అజ్నార్ జాతీయ రహదారిపై కాలిన గాయాలతో ఉన్న మహిళ(23)ను స్ధానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గ్రేటర్ నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల మైనర్ బాలుడు, 16 ఏళ్ల తన టీనేజ్ అక్కపై లైంగికదాడిచేశాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది.