Home » Author »murthy
వనస్ధలిపురానికి చెందిన విజయ్ కొద్ది రోజుల క్రితం భార్య కవితను హత్య చేశాడు. ఆమె కరోనాతో మరణించిందని అందరినీ నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశాడు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రైల్వేశాఖ ఇప్పటికే కొన్ని రూట్లలో రైళ్లను పునరుధ్ధరించింది. తాజాగా మరోసారి పలు మర్గాల్లో రైళ్లను నడిపేందుకు అధికారులు సిధ్ధమయ్యారు.
కోల్కతాలో సినిమా థియేటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. థియేటర్ మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. 15 ఫైరింజన్లు ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
ఉత్తరాఖండ్ సీఎం తీరత్సింగ్ రావత్ రాజీనామా చేశారు. సీఎం పదవిని అధిష్టించిన నాలుగు నెలల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో గత రెండు రోజులుగా ఏసీబీ అధికారులు చేస్తున్న సోదాలు మూడవ రోజు కూడా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మహమ్మద్ నజీర్ అహ్మద్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈదాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
గతంలో బిగ్బాస్ రియాల్టీ షో కు హోస్ట్ గా వ్యవహరించి షోను సూపర్ హిట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తిరిగి చిన్నతెరపై సందడి చేయనున్నారు. ' ఎవరు మీలో కోటీశ్వరులు' అనే రియాల్టీ గేమ్ షోతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని దర్భంగా రైల్వే స్టేషన్లో పేలుడు కుట్రకు సంబంధించి మరో ఇద్దరు నిందితులను ఉత్తరప్రదేశ్లో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
ప్రకాశం జిల్లాలో మత్తు మందుల తయారీ కలకలం రేపింది. శ్రీగంధం తొటల మధ్య గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తున్న మత్తు మందుల యూనిట్ పై గుంటూరు, ప్రకాశం జిల్లా పోలీసులు, ఎస్ఈబీ అధికారులు సంయుక్తంగా దాడి చేసి 20 కిలోల మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుక�
Illegal Affair : సమాజంలో కొన్ని,కొన్ని సంఘటనలు చూస్తుంటే నానాటికీ విలువలు మరింత పతనమై పోతున్నాయా అని బాధ కలుగుతుంది. కామంతో కళ్లు మూసుకుపోయి వావి వరసలు మరిచి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నవాళ్లను చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సివస్తోంది. పచ్చట�
విజయవాడ దుర్గా అగ్రహారంలో జూన్ 25న జరిగిన హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని విజయవాడ నగర డీసీపీ విక్రాంత్ పాటిల్ చెప్పారు.
నదీ జలాల పంపకం విషయంలో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామాహేశ్వర రావు అన్నారు.
ఆంధప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం రూపోందిచిన దిశ బిల్లు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు.
కర్ణాటక రాజధాని బెంగుళూరులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో నగరవాసులు భయపడ్డారు.
కట్టుకున్న భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. కుటుంబ కలహాలతో తాళి కట్టిన భార్యని, భర్త అతి కిరాతకంగా గొడ్డలితో నరికి కడతేర్చిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో జరిగింది.
కేరళ నుంచి కర్ణాటక వచ్చే వారు ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ లేదా రెండు డోసుల కరోనా టీకా ధ్రువీకరణ పత్రాన్ని తప్పని సరిగా చూపించాలని ఆదేశించింది. చేసింది.
సికింద్రాబాద్ బోయినపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.
బ్యూటీ పార్లర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు.
జార్ఖండ్ రాజధాని రాంచీలో అగ్ని చుట్టూ ఏడడగులు నడిచినా తర్వాత వరుడు నచ్చలేదంటూ వధువు పీటల మీదనుంచి వెళ్లిపోయిన ఘటన చోటు చేసుకుంది.
భర్త నుంచి విడిపోయి స్వతంత్రంగా వ్యాపారం నిర్వహించుకుంటున్న మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఓ ఆస్పత్రి సీఈవో. అందుకు ఆ మహిళ ఒప్పుకోకపోవటంతో ఆమెపై కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. ఆమెను గంజాయి కేసులో ఇరికించాడు. న్యాయం గెలిచి ఆమె నిర్దోష�