Home » Author »murthy
డ్రైవర్ భార్యతో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకున్న యజమాని తమ అక్రమ సంబంధం కొనసాగటానికి డ్రైవర్ను అడ్డు తప్పించుకోవాలనుకున్నాడు. మంచితనంతో మద్యం తాగించి పై లోకాలకు పంపించేశాడు. చేసిన పాపం రెండు నెలల తర్వాత బయటపడి ఇప్పుడు ప్రేయసి, ప్ర�
తిరుమల శ్రీవారి ఆలయంలో జులై నెలలో జరిగే విశేష ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రకటించింది.
హైదరాబాద్ మాదాపూర్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.
మద్యం తాగడానికి రూ.100లు ఇవ్వలేదని ఓ యువకుడు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ను దారుణంగా హత్య చేసిన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది.
Inter 2nd Year Results :తెలంగాణ ఇంటర్మీడియేట్ సెకండియర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు విడుదల చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈమేరకు ఫలితాల వెల్లడికి �
దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి రాక్షసుడు కాదని....రక్షకుడని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాక్షసుడు అంటూ తెలంగాణకు చెందిన మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
సికింద్రాబాద్లోని రేతిఫైల్ బస్టాప్లో విషాదం చోటు చేసుకుంది. రెండు బస్సుల మధ్య ఇరుక్కుని ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు
గుంటూరు నగరంలో నిన్న సాయంత్రం పీకల వాగులో కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం లభ్యమయ్యింది.
ఆ ఇంట్లో ముగ్గురు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. మామ, కొడుకు, కోడలు. ముగ్గురు పోలీసు శాఖలోనే ఉద్యోగం చేస్తున్నారు. మహిళా పోలీసుగా పని చేస్తున్న కొడలిపై, కామంతో కళ్లు మూసుకుపోయిన మామ, తానూ పోలీసు అనే విషయాన్ని మర్చిపోయి లైంగిక దా
సాధారణంగా అత్తమామల వేధింపులు ఎక్కువై కోడలు బాధలు పడుతోందని వార్తలు వింటూఉంటాం. కానీ కృష్ణాజిల్లా గుడివాడలో ఓ కోడలు అత్తగారు డబ్బులు ఇవ్వలేదని ఆమెపై వేడినూనె పోసి దాడి చేసింది.
అనంతపురం నగర శివారులో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో ఒక వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇంట్లో భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సీసీటీవీలో రికార్డైన దృశ్యాలను తస్కరించి సీసీటీవీ టెక్నీషియన్, దంపతులను బ్లాక్ మెయిల్ చేయసాగాడు. విసిగిపోయిన దంపతులు పోలీసులను ఆశ్రయించారు.
అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం రోజే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు హైదరాబాద్లో భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా రూ.100కోట్ల దాకా ఉంటుందని అంచనా.
కోవిడ్ ఆస్పత్రుల్లో సరైనసౌకర్యాలు లేక కోన్ని చోట్ల పేషెంట్లు పారిపోయిన వార్తలు చూశాం. కోవిడ్ పేషెంట్లు సరైన అడ్రస్ ఇవ్వకుండా తప్పించుకు తిరిగిన ఘటనలు చూశాం. కానీ ఇప్పుడు అసోంలో కోవిడ్ సోకి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నఖైదీ పరారరవటం కలకలం
ఈజీగా మనీ సంపాదించటానికి దంపతులు కొత్తప్లాన్ వేశారు. వెంటనే అమలు చేశారు. కట్టుకున్న భార్యనే చెల్లిగా పరిచయం చేస్తూ వేరే వ్యక్తికి ఇచ్చిపెళ్లి చేశాడు భర్త. పెళ్లైన మూడో రోజే ఆ ఇంట్లో ఉన్ననగదు,బంగారంతో భార్య ఉడాయించిన ఘటన రాజస్ధాన్లో చోటు చ�
గుంటూరు అరండల్పేటలోని ఒక హోటల్లో నిర్వహించిన పుట్టిన రోజు వేడుకల్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది.
మరమ్మత్తులకు గురైన పోలీసు జీపును మెకానిక్ షెడ్ దాకా ఈడ్చుకు వెళ్లి నెటిజన్ల చేత ప్రశంసలు అందుకుంటున్నారు కర్ణాటకలోని ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్.
హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో అంబేద్కర్ నగర్ లో కొత్తగా నిర్మించిన డబులె బెడ్రూం ఇళ్లను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు.
కర్నూలులో రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. కాచిగూడ నుండి డోన్ కు వెళ్తున రైలు ఇంజన్ శుక్రవారం రాత్రి కర్నూలు రైల్వేస్టేషన్ దాటిన తర్వాత పట్టాలు తప్పింది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొత్తగా 8 మంది అర్చకులను టీటీడీ నియమించింది.