Home » Author »murthy
ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కీచకుడు ఆమె మైనర్ కుమార్తెపై కన్నేశాడు. తల్లికి తెలియకుండా మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా చేసుకుని... చుట్టు పక్కల గ్రామాలకు ఆదర్శంగా ఉండాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ప్రియుడి సాయంతో భర్తను అంతమొందించింది. సాక్ష్యాధారాలు దొరక్కుండా హత్య నేరం నుంచి తప్పించుకోవాలని చూసింది. కానీ ఆమె గూగుల్లో చేసిన సెర్చ్ ఆమెను పట్టించింది. దీంతో పోలీసులు మహిళను ఆమె ప్రియుడ్ని కటకటాల్ల�
పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకోటానికి వెళ్లిన యువతి ఆదృశ్యమైన ఘటన మల్కాజ్గిరి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ వద్ద గోలి శ్రీకాంత్ అనే వ్యక్తిపై దుండగులు కత్తులతో దాడి చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో, జులై నెలలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు రూ.300/- ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ రేపు(జూన్ 22న) ఉదయం విడుదల చేస్తుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు వర్చువల్గా రెండో విడత వైఎస్సార్ చేయూత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ పధకం ద్వారా రాష్ట్రంలోని 23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేయనుంది.
మహారాష్ట్రలోని నాగపూర్లో కుటుంబ కలహాల నేపధ్యంలో ఒక వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లల్ని, అత్తగారిని, మరదలిని హత్యచేసాడు. అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్లో సెల్ఫోన్లు చోరీ చేస్తున్న వ్యక్తిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు.
నెల్లూరుజిల్లా మనుబోలులోవిషాదకర సంఘటన చోటు చేసుకుంది. పదినెలల వయస్సున్న ఇద్దరు కవల పిల్లలు అనుమానస్పద స్ధితిలో మరణించారు. నిన్న సాయంత్రం తల్లిపాలుతాగిన తర్వాత నుంచి వారిద్దరూల అస్వస్ధతకు గురయ్యారు.
ఒంటిపై కిలోన్నర బంగారంతో అందర్నీ ఆకర్షించిన కుంజల్ పటేల్, అలియాస్ కేపీ పటేల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.తన ఇంటిలోనే గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది.
టీపీసీసీ చీఫ్ ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సాయంత్రానికి పీసీసీ అధ్యక్షుడి ప్రకటన చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయవాడ టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందనే నెపంతో అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు పక్కన పడేసారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.
ఎన్సీపీచీఫ్ శరద్పవార్తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఢిల్లీలో మరో సారిభేటీ అయ్యారు. 15 రోజుల వ్యవధిలో వీరిద్దరూ భేటీ కావటం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.
పెళ్లి పత్రికలో పేర్లు వేయలేదని జరిగిన ఘర్షణలో నలుగురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. సికింద్రబాద్,తుకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుమఖం పట్టటంతో ప్రభుత్వం నేటి నుంచి లాక్ డౌన్ ఎత్తివేసింది. జులై 1నుంచి క్లాసులు నిర్వహించటానికి అన్నీ సిధ్ధం చేయమని కేబినెట్ విద్యాశాఖ అధికారులకు సూచించింది.
దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని సంతోషించే లోపలే రంగు,రంగుల ఫంగస్ కేసులు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. బ్లాక్,వైట్,ఎల్లో, క్రీమ్ ఫంగస్ పేరిట ఇప్పటికే పలు కేసులు వెలుగు చూడగా... తాజాగా గ్రీన్ ఫంగస్ కేసులు బయట పడుతున్నాయి.
ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణం చేసి ఒక కోతి హల్ చల్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మహిళలతో నిషేధిత పబ్జీ ఆడుతూ వారితో అసభ్యంగా మాట్లాడుతూ.. ఆడియోలను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన యూ ట్యూబర్, పబ్ జి గేమర్ మదన్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్ధిక భరోసా అందించేందుకు ప్రవేశపెట్టిన రైతు పధకం నగదును వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. ఈ పధకం కింద రైతులకు రూ. 5000 పెట్టుబడి మద్దతు అందుతుంది.