Home » Author »murthy
దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగూతూ పోతున్నాయి. తాజగా ఆదివారం పెట్రోధరలను పెంచారు. లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై31 పైసలు చమురు కంపెనీలు పెంచాయి.
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామివారి ఆలయంలో భక్తులకు పూర్తి స్ధాయిలో దర్శనం కల్పిస్తున్నారు.
రాష్ట్రంలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయటంతో హైదారాబాద్ నగరంలో మెట్రో రైలు సర్వీసుల సేవలను అధికారులు పూర్తి స్ధాయిలో అందుబాటులోకి తెస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం రేపు పెద్ద ఎ్తతున కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. రేపు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది.
ప్రయాణికుల సౌకర్యార్ధం కొన్ని రైళ్లను తిరిగి ప్రవేశపెడుతున్న రైల్వేశాఖ, మరికొన్నిటిని రద్దు చేస్తోంది. దక్షిణమధ్యరైల్వే పరిధిలో ఈనెల 21 నుంచి జులై 1 వరకు విశాఖపట్నం కేంద్రంగా నడిచే కొన్నిరైళ్లు రద్దు చేసింది.
తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజాజీవితంలో ఉండటంతో మధుకాన్ దాని అనుబంధ సంస్ధలను మా సోదరులు చూసుకుంటున్నారని టీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వరరావు చెప్పారు.
కడప బ్రహ్మంగారి మఠాధిపతి ఎంపిక మళ్లీ మొదటికి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు అక్కడ పర్యటించి.. పలుమార్లు చర్చలు కూడా చేశారు.
కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆక్సిజన్,మందులు చేరవేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది 3,800 గంటలకు పైగా సేవలు అందించారని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కే.ఎస్.బహదూరియా చెప్పారు.
టీటీడీ పాలక మండలి ఈరోజు తిరుమలలో సమావేశం అవుతోంది. సుమారు 16 నెలల విరామం తరువాత పూర్తి స్థాయి పాలకమండలి నేడు సమావేశం కానుంది. ఈనెల 21 తో ప్రస్తుత పాలక మండలి గడువు ముగియనుంది.
కడప జిల్లా బద్వేలులో ప్రేమోన్మాది బాలిక గొంతు కోసి ప్రాణం తీశాడు. బద్వేలు మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మల కుమార్తె శిరీష డిగ్రీ చదువుతోంది.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ అత్యసవరంగా భేటీ కానుంది.
కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టే పనిలో పడింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే నిరర్ధక భూములను అమ్మేందుకు కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం.
10టీవీ వరుస కథనాలతో ఏపీ సర్కార్ కదిలింది. డెడ్లీ క్యాట్ఫిష్ సాగుపై చర్యలకు సిద్ధమైంది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతోన్న కేటుగాళ్ల తాట తీసేందుకు రెడీ అయింది.
దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇస్తూ ఉండటంతో ప్రయాణికుల సౌకర్యార్ధం రైల్వే శాఖ రైలు సర్వీసులను పునరుధ్దరిస్తోంది. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి నేపధ్యంలో పలు రైలు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
సిధ్ధిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇంటిని, ఒంటరిగా ఉంటున్నాడనే కారణంతో అధికారులు మళ్లీ తిరిగి తీసేసుకోవటంతో వృధ్దుడు చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
One Nation One PUC : దేశ వ్యాప్తంగా ప్రయాణించే అన్ని వాహనాలకు సౌలభ్యంగా ఉండేందుకు ఇకనుంచి ఒకే పొల్యూషన్ సర్టిఫికెట్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకనుంచి కొత్తగా ఇచ్చే పొల్యూషన్ సర్టిఫికెట్లో క్యూఆర్ కోడ్ను ముద్రిస్తారు. ఆకోడ్ను స�
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా అబ్లుల్లాపూర్మెట్ పోలీసుస్టేషన్ పరిధి, అనాజ్పూర్లో దారుణం చోటు చేసుకుంది. 2నెలల బాలుడు నీటి తొట్టిలో శవమై తేలటం కలకలం రేపింది.
ఏపీ శాసనమండలిలో 8 మంది ఎమ్మెల్సీల పదవీకాలం నేటితో ముగుస్తోంది. దీంతో కౌన్సిల్ లో స్ధానిక సంస్ధల కోటా కింద ఖాళీలు 11 కి చేరనున్నాయి.
ఏపీలో నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పబోతున్నారు. ఈరోజు ఆయన జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,143 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిధ్దమవుతోంది.