Home » Author »murthy
ఇద్దరు భార్యలు ఉండగా మూడో పెళ్లికి సిధ్ధమైన భర్తను (మతపెద్ద), భార్య హత్యచేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.
భార్యాభర్తల గొడవలో కలగ చేసుకుని సర్ది చెప్పినందుకు ఒక యువకుడు ఇంటి యజమానురాలిని కిరాతకంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సోషల్ మీడియా మెసేజింగ్ యాప్లలో వాట్సప్ కున్నంత డిమాండ్ మరి వేటికీ లేదంటే అతిశయోక్తికాదు. బహుళ ప్రాచుర్యం పొందిన వాట్సప్ ద్వారా మహిళలకు నగ్నంగా వీడియో కాల్ చేసి వేధించాడో కీచకుడు. ఒకటి రెండూ కాదు ఏకంగా 370 మంది మహిళలను టార్చర్ చేశాడు. చివరికి
విజయవాడలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై కొందరు దుండగులు ఒక వ్యక్తిని కత్తులతో హత్యచేసి పరారయ్యారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శివారులో దారుణం చోటు చేసుకుంది. బండ్లగూడ చౌరస్తా సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్ధానికులు కనుగొన్నారు.
మణప్పురం గోల్డ్లోన్ సంస్ధ ఇటీవల ప్రవేశ పెట్టిన డోర్స్టెప్ లోన్ పధకాన్ని అవకాశంగా తీసుకుని సంస్ధనుంచి రూ. 30 లక్షలు కాజేశారు సైబర్ నేరస్థులు. విషయం గుర్తించిన సంస్ధ గురువారం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇంటర్ పరీక్షలపై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జూలై చివరిలో పరీక్షలు నిర్వహిస్తామని అఫిడవిట్లో పేర్కొంది. ఒక్కో పరీక్షా కేంద్రలో 15 నుంచి 18 మంది విద్యార్ధులను ఉంచుతామని చెప్పింది.
రాజస్ధాన్ లో దారుణం జరిగింది. కొందరు యువకులు చట్టాన్ని తమ చేతుల్లోకితీసుకున్నారు. మహిళను వేధించాడని ఒక వ్యక్తిని ఘోరంగా అవమానించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావటంతో ఈఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
రంగురాళ్లు దొంగతనం జరిగిందని నమోదైన కేసులో ఫిర్యాదుదారు పెద్ద నేరస్తుడని పోలీసులు తేల్చారు.
ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని ఒక మహిళతో సహజీవనం చేసిన వ్యక్తి ఆమె గర్భం దాల్చే సరికి మాటమార్చి తప్పించుకు తిరగసాగాడు.
మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ విచారణ ఈరోజు కూడా కొనసాగింది. 17వ రోజు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఆరుగురు అనుమానితులను ప్రశ్నించారు.
అదిలాబాద్ జిల్లా నేరేడిగోండ మండలం ఇస్పూర్ తాండ గ్రామంలో ఘోరం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికపై దొంగబాబా అత్యాచార యత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మావోయిస్టు పార్టీ అగ్రనేత యాపానారాయణ @ హరిభూషన్ కి కరోనా సోకింది. చికిత్స తీసుకునే క్రమంలో గుండె పోటుతో మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు.
స్పీడ్గా వెళ్తున్న మోటార్ సైకిల్ వెనుక టైర్ పంక్చర్ కావటంతో దానిపై ప్రయాణిస్తున్న మహిళ కింద పడి మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
అక్రమ సంబంధాల మోజులో పడి బంగారం లాంటి కాపురాలను రోడ్డన పడేసుకునే వారు కొందరుంటే...ఆవేశంలో జీవితాలను అంతం చేసుకుంటున్నవారు మరికొందరు. మహారాష్ట్రలో ఇదే జరిగింది.
గత 15 నెలలుగా సికింద్రాబాద్ మౌలాలిలోని రైల్వే వర్క్షాప్ కే పరిమితమైన హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లు నేటి నుంచి పట్టాలెక్కాయి. గతంలో 121 సర్వీసులు తిరుగుతుండగా ఈరోజు నుంచి ప్రస్తుతం 10 సర్వీసులను రైల్వే అధికారులు అందుబాటులోకి తెచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు లాకప్ డెత్ కేసులో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చర్యలు తీసుకున్నారు.
అమ్మాయి తల్లితండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై అమ్మాయి తరుఫు బంధువులు దాడి చేసిన ఘటన కొమరంభీమ్ జిల్లాలో చోటు చేసుకుంది.
రెండో పెళ్లి పేరుతో ఒక వితంతు మహిళ వద్ద నుంచి రూ. 50 లక్షలు ట్రాన్సఫర్ చేయించుకున్న కేటుగాడి ఉదంతం హైదరాబాద్లో వెలుగు చూసింది.
కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తప్పి పోయిన ముగ్గరు చిన్నారులు మృతదేహాలై తేలారు.