Home » Author »murthy
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఇవాళ పుష్పయాగం నిర్వహిస్తారు.
విజయవాడ రైల్వేషన్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే చర్యలను రైల్వే శాఖ చేపట్టింది. హరితస్టేషన్ గా మార్చేందుకు వీలుగా తగిన అభివృద్ధిపనులకు అధికారులు శ్రీకారం చుట్టారు.
స్విస్ బ్యాంకులో భారతీయులు, భారతీయ సంస్థలు దాచుకున్న సొమ్ము 20 వేల 700 కోట్ల రూపాయలకు పెరిగింది. బ్యాంకుల్లో సెక్యూరిటీల విలువ గణనీయంగా పెరగ్గా.. కస్టమర్ డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయి.
కరోనా లాక్డౌన్ కారణంగా పలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అందులో రవాణా రంగం కూడా ఒకటి. కరోనా మహమ్మారి రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో గతేడాది నుంచి పెద్ద సంఖ్యలో రైలు సర్వీసులు నిలిచిపోయాయి.
కర్నూలు జిల్లాలో ఫాక్ష్యన్ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఆధిపత్య పోరు కొత్త మలుపు తిరిగింది. ఏకంగా హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్నే తొలగిస్తూ అపెక్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. హెచ్సీఏ రూల్స్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అజార్పై �
మాన్సాస్ ట్రస్టు వివాదం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ట్రస్టు భూముల చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. విజయనగరం మహరాజులకు చెందిన ట్రస్టు వ్యవహారం ఇప్పుడు రాజకీయ వివాదానికి కేంద్ర బిందువైంది. సంప్రదాయబద్ధంగా, తరతరాల నుంచి పద్దతిగా వెళ్త
తెలంగాణలో నిరర్ధక భూములను అమ్మేందుకు సిద్ధమైన సర్కార్.. మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంచేందుకు సిద్ధమైంది. ల్యాండ్ మార్కెట్ విలువ పెరిగితే ఖజానాకు ఆదాయం రావడంతో పాటు రియల్ ఎస్టేట్ బ్లాక్ దందాకు కూడా చెక్ ప�
హైదరాబాద్ ఎస్సార్ నగర్లో నూతనంగా నిర్మించిన పోలీసు స్టేషన్ భవనాన్నిహోం మంత్రి మహమూద్ ఆలీ ఈరోజు ప్రారంభించారు.
YS Sharmila : దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల ఈరోజు ఉమ్మడి నల్గోండ జిల్లాలో పర్యటిస్తున్నారు. నల్గోండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజక వర్గంతో పాటు సూర్యాపేట జిల్లాలో కూడా ఆమె పర్యటన కొనసాగిస్తున్నారు. ముందుగా మిర్యాలగూడ చేరుకున్న షర్మ�
కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ కు మధ్య వివాదం ముదురుతూనే ఉంది. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ట్విట్టర్ పై తొలి కేసు నమోదైంది.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పధకాల్లో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పధకం ఒకటి. ఈ పధకం కింద అర్హులైన షెడ్యూల్డ్ తెగల విద్యార్ధులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోటానికి ప్రభుత్వం రూ.20 లక్షల వరకు ఆర్ధిక సహయం అందిస్తోంది.
మధుమేహంతో ప్రస్తుతం అధిక శాతం మంది బాధపడుతున్నారు. దీనిని అదుపు చేసేందుకు వైద్యరంగంలో చేయని పరిశోధనంటూ లేదు.
కడప జిల్లాలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠంలోకి ఈ రోజు నుంచి భక్తులకు ప్రవేశం కల్పిస్తున్నారు. మఠం వారసత్యంపై జరుగుతున్న ఆధిపత్య పోరు కారణంగా దాదాపు నెలరోజుల నుంచి భక్తులకు దర్శనాలను నిలిపి వేశారు.
సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని కేంద్ర మాజీమంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు ఈరోజు ఉదయం సతీ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ఉన్నగోశాలను సందర్శించారు.
ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ హై కోర్టు లో ఓ విచిత్రమైన కేసు విచారణ జరిగింది. ఓ బిడ్డకు తండ్రి అయిన మైనర్ మొగుడ్ని తల్లితో వెళ్ళమంటే కాదు భార్యతో వెళ్తా అన్నాడు. చట్ట ప్రకారం అది కుదరదు కాబట్టి మైనార్టీ తీరేంత వరకు బాలుడ్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ�
ఈటల రాక.. బీజేపీలో కాక.. రైమింగ్ కోసం రాసిన లైన్ కాదిది. కమలం పార్టీలో ఉన్న లేటెస్ట్ సిచ్యువేషన్ ఇది. ఈటల రాజేందర్ ఢిల్లీ ఫ్లైట్ దిగాక ఉన్న పరిస్థితులు.. సాయంత్రానికి మారిన పరిణామాలు.. హుజురాబాద్ రాజకీయంపై కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయ్.
Covid-19 : కశ్మీర్లో వంద శాతం వ్యాక్సినేషన్ గ్రామం గురించి విన్నాం… కానీ… కరోనా ఫ్రీ విలేజ్ గురించి మాత్రం ఎక్కడా వినలేదు. అయితే ఒకటి రెండు దేశాల్లో మాత్రం కరోనా కట్టడి కారణంగా మాస్క్ అవసరం లేదని ప్రకటించారు. ప్రస్తుతం అలాంటిదే మన తెలంగాణలో �
తమిళనాడులో అధికారం చేపట్టినాటినుంచి సీఎం స్టాలిన్ తనదైన స్టైల్లో దూసుకు వెళుతున్నారు.
విజయవాడ నగరంలో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న పందులను ఏరివేసేందుకు నగరపాలక సంస్ధ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.