Home » Author »murthy
Fertilizers Stores : రాష్ట్రంలో నకిలీ విత్తనాలు ఎరువులు, పురుగు మందులు అమ్మే దుకాణాలపై ఈరోజు అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాలు, ఎరువులు, అమ్మే దుకాణాల్లో తనిఖీలు నిర్వహ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయం పునర్మిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. అధికారులు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తిచేస్తున్నారు.
తెలంగాణ పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో త్వరలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు.
ప్రముఖ బీమా రంగ సంస్ధ ఎల్ఐసీ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. కరోనా లాక్ డౌన్ సమయాల్లో తన పాలసీ దారులకు సంస్ధ గురించి సమచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందిస్తూ అందుబాటులో ఉంటోంది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోర్ కమిటీ ఆదివారం విజయవాడలో సమావేశం అవుతోంది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ ఈరోజు సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు.
టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీల్లో ఈడీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
హైదరాబాద్ పాతబస్తీలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈదారుణం చోటు చేసుకుంది.
ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు బాలిక కడుపులో ఉన్న 2 కిలోల వెంట్రుకలు తొలగించి ఆమె ప్రాణాలు కాపాడారు.
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద.. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహాదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈరోజు రాత్రి తిరుమల చేరుకున్నారు. తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి పుష్పగుఛ్చం ఇచ్చి స్వాగతం పలికార�
తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి సర్కార్ రెడీ అయ్యింది. ఇందుకోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది.
విజయనగరం జిల్లాలో గంజాయి స్మగ్లర్ల హల్చల్ చేశారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు చెక్పోస్ట్ నుంచి తప్పించుకునేందుకు బైక్తో గేట్ను ఢీ కొట్టారు. ఈఘటనలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
చిత్తూరు జిల్లాలో టాస్క్ఫోర్స్ పోలీసులు 54 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి ఒక నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్గేట్ లో ఈ రోజు సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
తిరుమలలో అద్దె గదుల కోసం సాధారణ భక్తులకు కష్టాలు తప్పనున్నాయి. గదుల కేటాయింపును టీటీడీ మరింత సులభతరం చేసింది.
అనంతపురం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఏపీలో ఇసుక రీచ్ల వేలం పేరిట ఒక వ్యక్తి ఏకంగా కోట్ల రూపాయలు కాజేశాడు.
విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై శ్రీకోదండ రామాలయాన్ని పునర్నిర్మించి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించనున్నారు.
నైరుతి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రెండు రోజులు పాటు ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.