Home » Author »murthy
తమిళనాడులో ఇవాళ 56 ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలలో 2 శిబిరాలు ఏర్పాటు చేసి ఏనుగులకు మంగళవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న ఆధారాలు ఏమీ లేవని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.
జాతీయ నూతన విద్యావిధానం అమలుపై సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
కర్నూలు జిల్లా మద్దికెర మండలంలో అనుమానాస్పద స్ధితిలో మరణించిన నరేష్ మృతదేహానికి పోలీసులు ఈరోజు రీ పోస్టుమార్టం నిర్వహించారు. భూత వైద్యుడు కొట్టిన దెబ్బల కారణంగా మరణించాడనే ఆరోపణలు రావటంతో పోలీసులు శవాన్ని వెలికి తీశారు. అధికారుల సమక్షం�
రాజమహేంద్రవరం గౌతమీ జీవ కారుణ్య సంఘం ఎదురుగా ఉన్న గోదావరి ఇసుక ర్యాంపు లో వారం రోజులు క్రితం లభ్యమైన మూడు మృతదేహాల కేసులో మిస్టరీ వీడింది.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేపట్టింది. తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది.
సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వద్ద మంగళవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకోవటం కలకలం రేపింది.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇలాకాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు జెండాలు కట్టి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
సీఐ వేధింపులు తాళలేక మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది.
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై విజయవాడ పటమట పోలీసుస్టేషన్లో ఈరోజు కేసు నమోదయ్యింది.
తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ప్రేమ పేరుతో యువకులను మోసం చేస్తూ వారి వద్దనుంచి డబ్బులు కాజేస్తున్న మాయలేడి ఉదంతం విజయవాడలో వెలుగు చూసింది.
Dilip Kumar : బాలివుడ్ సీనియర్ నటుడు దిలీప్కుమార్ అస్వస్ధతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం మరో సారి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబై పీడీలోని హిందుజా
నెల్లూరు జిల్లా ఆనందయ్య మందుపై అధికార విపక్షాల సభ్యుల మధ్య మాటాలతూటాలు పేలుతూనే ఉన్నాయి. వ్యవహారం మరింత ముదురుతోంది. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కృష్ణపట్నం పోర్టు పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది.
Covid-19 : కరోనా పాజిటివ్ వచ్చిందనే భయంతో ఒక వృద్ధుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కృష్ణాజిల్లా నందిగామ మండలం కంచికచర్ల లోని రంగానగర్ లో నివసించే జొన్నలగడ్డ నారాయణ అనే వ్యక్తికి కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగోలేదు. దీంతో కరోనా పరీ�
హార్ట్ఎటాక్తో చనిపోయిన భార్య శవంతో బీమా సొమ్ము కొట్టేయాలనుకున్నాడు ఓ మాజీ కౌన్సిలర్ హైదరాబాద్ నుంచి శవాన్ని తీసుకువచ్చే లోపల ఇందుకోసం గొప్ప కధ అల్లాడు. ప్రయాణంలో ఉండగా లారీ వచ్చి ఢీకొట్టటంతో భార్యచినిపోయిందని డ్రామా ఆడాడు.
Anandaiah : కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ కోసం వెబ్సైట్ రూపోందించి డబ్బులు దండుకోవాలని చూశానని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన రెడ్డి తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరుల�
ఏపీలో కరోనా కేసులు క్రమేపి తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,373 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది.
ఛత్తీస్గఢ్, కాంకేర్ జిల్లాలో ఏప్రిల్ 28న కిడ్నాప్కు గురైన జవాన్ మనోజ్ నేతమ్ను హత్య చేసినట్లు మావోయిస్టులు ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది.