Home » Author »murthy
Local Train : తన మొబైల్ ఫోన్ లాక్కోటానికి ప్రయత్నించిన దొంగతో పోరాడుతూ ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం సాయంత్రం ముంబైలోని కల్వా-ముంబ్రా స్టేషన్ల మధ్య ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డోంబివ్లి లో నివసించే విద్యాపాటిల్ (35) అనే మహిళ ఆదివారం రాత్రి 7 గంట�
ఓటుకు నోటు కేసులో మల్కాజ్గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్ రెడ్డి ధాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కోట్టివేసింది.
తెలంగాణలో కరోనా వైరస్ నివారణ చర్యలపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు వివరణ ఇచ్చారు.
Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా…రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ ఛుగ్ తో మరోసారి భేటీ కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్ధితులపై వారితో చర్చించనున్నారు. రాష్ట�
గతేడాది దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సమయంలో తన తండ్రిని సైకిల్ పై కూర్చోపెట్టుకుని 1200 కిలో మీటర్లు ప్రయాణించి వార్తల్లో కెక్కిన బీహార్ కు చెందిన సైకిల్ గర్ల్ జ్యోతి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.
ఎన్ని తప్పించుకున్నా విధి రాతను ఎవ్వరూ తప్పించలేరంటారు పెద్దలు ... కోవిడ్ కి చికిత్స పొందిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మరణించటం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్నినింపింది.
Litchi Seed : తండ్రి తెచ్చిన లిచీ పండు తింటూ 16 ఏళ్ల బాలిక కన్నుమూసిన విషాద ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. జోర్హాట్ జిల్లా,కాకాజన్ సోనారి గ్రామంలో ప్రియా బోరా అనే బాలిక 10 వ తరగతి చదువుతోంది. కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఆమె తండ్రి ఆదివారం డ్యూటీ ముగించు�
వ్యసనాలకు బానిసైన భర్త, భార్య డబ్బులివ్వలేదని హైటెన్షన్ కరెంట్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
పశ్చిమబెంగాల్ లో ఓ ప్రేమ జంట కధ విషాదాంతమైంది. ఈఘటనలో యువకుడి కుటుంబ సభ్యులు మూర్ఖంగా ప్రవర్తించారు.
గుంటూరు అరండల్ పేట 4 వ లైన్ లో సోమవారం మధ్యాహ్నం కత్తితో ఒక యువకుడి హల్ చల్ చేశాడు. యువజంటపై దాడి చేసేందుకు యత్నించాడు.
ఇంట్లో పెద్దలు తన ప్రేమను అంగీకరించలేదని.... డబ్బులు తీసుకుని పారిపోయేందుకు ప్రియుడితో కలిసి సొంతింట్లోనే ఓ యువతి దొంగతనం చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో చోటు చేసుకుంది.
ప్రముఖ వ్యక్తులపై హానీ ట్రాప్ కు... పాల్పడి వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ ముఠా 22 మందిని హానీ ట్రాప్ చేసినట్లు గుర్తించారు.
కోవిడ్ రైల్వే శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గటంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ నుంచి నడిచే పలు రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.
తగినంత మంది ప్రయాణికులు లేని కారణంగా జూన్ నెలలో కొన్ని మార్గాలలలో నడిచే 24 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఒక రోజుముందే కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
గాన గంధర్వుడు.. సుమధుర గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతిని పురస్కరించుకుని తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనకు స్వరనీరాజనం అందించబోతోంది.
దేవుని దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తూ వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు.
కోవిడ్ సంక్షోభకాలంలో కాసుల కోసం పీడించుకు తింటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ సర్కార్ కొరడా ఝళిపిస్తోంది. ఫిర్యాదు రావడం ఆలస్యం సదరు ఆసుపత్రి దోపిడీపై నిఘా పెడుతోంది. దగాకోరు ఆసుపత్రులకు నోటీసులిస్తోంది. ఆధారాలతో సహా నిరూపితమైతే.. కోవ
కేరళలో జూన్ 9వరకు లాక్ డౌన్ పొడిగిస్తు సీఎం పినరయ్ విజయన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ లాక్ డౌన్ తొలగించే దశకు చేరుకోలేదని ఆయన అన్నారు. మే31 నుంచి జూన్ 9వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
Gwalior : మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో స్పా ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని గోవింద్ పురి సమీపంలోని జిటివి టవర్ లో నిర్వహిస్తున్న ఆర్గానిక్ బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచా