Home » Author »murthy
ఆక్సిజన్ ట్యాంకర్లతో వెళుతున్న గూడ్స్ రైలులో అగ్నిప్రమాదంసంభవించింది. అధికారులు వెంటనే గుర్తించి మంటలను ఆర్పివేయటంతో ప్రమాదం తప్పింది.
Raped and Harassed : రాజస్ధాన్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహిత మహిళపై కన్నేసిన ఓ పోలీసు కానిస్టేబుల్ ఆమహిళను బెదిరించి కొన్నాళ్లుగా అత్యాచారం చేసి వేధిస్తున్నాడు. తట్టుకోలేని బాధితురాలు కాలవలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయేముందు కానిస్టేబ�
తుపాను కష్టకాలంలో ప్రజలకు సహాయ పడటానికి సిధ్ధంగా ఉన్న మహిళా కానిస్టేబుల్ పై ఎస్సై అత్యాచారం చేసిన ఘటన ఒడిషా లో చోటు చేసుకుంది.
తమిళనాడుకు చెందిన వర్ధమాన నటి చాందిని మాజీ మంత్రి మణికందన్ పై సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదేళ్లుగా తనతో సన్నిహితంగా మెలిగి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ చాందినీ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసిం
శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ లో కారు బ్రేకులు ఫెయిలవటంతో ఒక వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
విశాఖపట్నం మహరాణి పేటకు చెందిన శ్యామ్ అనే యువకుడి హత్యకేసు మిస్టరీ వీడింది. కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడిన తల్లి, అక్క, బావలను పోలీసులు అరెస్ట్ చేశారు.
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 60 ఏళ్ల వృధ్ధురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తిని గ్రామస్తులు పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన వెలుగు చూసింది.
ఆన్ లైన్ లోవ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిపై హైదరాబాద్ చైతన్యపురి పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.
కూతుర్ని ప్రేమించాడనే కోపంతో చిత్తూరు జిల్లాలో ఒక యువకుడ్ని యువతి తండ్రి దారుణంగా హత్య చేశాడు. నాలుగు రోజుల క్రితం కనపడకుండా పోయిన యువకుడు శవమై తేలాడు.
తల్లి తండ్రులు లేని తనను ప్రేమించినోడు బాగా చూసుకుంటాడని ఆశపడింది. పెళ్లి అయ్యాక అనుమానించే సరికి తట్టుకోలేక పిల్లలతో సహా తనువు చాలించిందో ఇల్లాలు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు తిరుపతి నుంచి కాలినడకన వెళ్లే అలిపిరి మార్గాన్ని జూన్ 1వ తేదీ నంచి మూసి వేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
Extra Marital Affair : భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నావని వేధించసాగాడు. అందుకు ఒప్పుకోని భార్య.. తన వివాహేతర సంబంధాన్ని నిరూపించాలని భర్తను సవాల్ చేసింది. సమయం కోసం వేచి చూసిన భర్త, భార్యను ఆమె ప్రియుడ్ని రెడ్ హ్యాండెడ్
పెళ్లై ఇద్దరు పిల్లలున్నవివాహిత ప్రియుడిపై మోజుతో మొగుడు,పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. తనకు మొగుడు పిల్లలు వద్దని, ప్రియుడితోనే కలిసి ఉంటానని పోలీసులను కోరింది.
Fire Accident : విశాఖలోని హెచ్.పీ.సీ.ఎల్. పరిశ్రమలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొత్తగా నిర్మిస్తున్న చిమ్నీలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. పరిశ�
Facebook : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనా సైబర్ నేరగాళ్లు మాత్రం తమ కార్యకలాపాలు మాత్రం ఆపటంలేదు.లాక్ డౌన్ కష్టాలు వెళ్లబోసుకుంటూ ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బంధువున లక్షరూపాయలకు మోసంచేసిన ఘటన ముంబై లో వెలుగు చూసింది. ముం
హైదరాబాద్ వనస్ధలిపురం ఎఫ్.సీ.ఐ కాలనీలో సోమవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాద ఘటనలో గవర్నమెంట్ టీచర్ సజీవదహనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన మొదటషార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అంతా భావించారు. కానీ తాళికట్టిన భర్తే ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసినిప్�
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం తుపానుగా మారింది. రాగల 12గంటల్లో ఇది తీవ్ర తుపానుగానూ... తర్వాతి 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగాను ఇది రూపాంతరం చెందుతుందని భారతవాతావరణ శాఖ హెచ్చరించింది.
MP Raghu Rama Krishna Raju : రాజద్రోహం కేసు కింద అరెస్టైన నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజు విడుదల మరో నాలుగు రోజులు వాయిదా పడింది. కోర్టు ఆదేశాలతో సోమవారం రఘురామ న్యాయవాదులు ష్యూరిటీస్ పిటిషన్ ట్రయల్ కోర్టులో వేశారు. కాగా సికింద్రాబాద్ మిలటరీ
మహ్మద్ అబ్దుల్ సయ్యద్ అలియాస్ మున్నా. పోలీసులకు ఇది బాగా వెల్ నోన్ నేమ్. జాతీయ రహాదారులపై మారణహోమం సృష్టించిన నరరూప రాక్షసుడు. 17మంది అమాయక లారీ డ్రైవర్లను పొట్టన పెట్టుకున్న దారి దొంగ. నిత్యం దొంగలు, నేరగాళ్ల మధ్యన ఉండే పోలీసులు కూడా ఇ�
హైదరాబాద్ వనస్ధలిపురంలోని ఎఫ్.సీ.ఐ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఓ మహిళ సజీవదహనం కాగా... ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.