Home » Author »murthy
తెలంగాణలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో 19 డయాగ్నోసిస్ సెంటర్లను సోమవారం రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఈ రోజు 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి, లక్నో ఎంపీ, రాజ్నాథ్ సింగ్ సీఎం ఆదిత్యనాథ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.
అత్యాచారం, వేధింపుల కేసులో టీవీ నటుడు పెర్ల్ వి పూరీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
5జీ టెక్నాలజీ సురక్షితం కాదంటూ బాలీవుడ్ సీనియర్ నటి జూహీచావ్లా దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలో దారుణం చోటు చేసుకుంది. అవమాన భారంతో ఒక కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
Covid-19 : కోవిడ్ను జయించి లక్షలాది మంది సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళుతుంటే కొందరు మాత్రం మానసిక ధైర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తనను చూడటానికి కుటుంబ సభ్యులెవరూ రావటం లేదనే కారణంతో విశాఖపట్నంలోని కేజీహెచ్ లో కోవిడ్ బాధితురాలు ఆత
మరి కొద్ది సేపట్లో జరగబోయే పెళ్లిని రద్దు చేసుకోవాలని ముగ్గురు యువకులు వరుడ్ని కిడ్నాప్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
కరోనా వైరస్ కట్టిడిలో తెలంగాణ రాష్ట్రం అప్రమత్తంగా ఉందని పురపాలక ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈరోజు ఆయన గచ్చిబౌలీ టిమ్స్ లో కొత్తగా ఏర్పాటు చేసిన 150 కరోనా పడకలను ప్రారంభించారు.
Hanuman Jayanti 2021 : హనుమాన్ జయంతిని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు 3సార్లు జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు, కొందరు వైశాఖ శుధ్ధ దశమినాడు, మరి కొందరు మార్గశిర మాసంలో జరుపుకుంటారు. ఈరోజు (వైశాఖ శుధ్ధ దశమి నాడు) టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న హనుమాన్ జయంత�
వైశాఖ శుధ్ధ దశమి, పూర్వభాద్ర నక్షత్రం రోజున తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి జరుపుకుంటారు. హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి.
నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలపై తక్షణం సమగ్ర దర్యాప్తు జరపాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ అధికారులను ఆదేశించారు. ఈరోజు ఉదయం నెల్లూరు జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన ఆమె... ఇటువంటి కామాంధు�
పొరుగింట్లో ఉండే పెంపుడు కుక్క భార్యను కరిచిందని...తన దగ్గర ఉన్న రైఫిల్ తో కుక్కని కాల్చి చంపేశాడు ఓ భర్త.
Loan Apps : లోన్ యాప్స్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. కేసు దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను తెరిపించేందుకు బెంగుళూరులో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు చెందిన ఒక అధికారి రూ. 5లక్షలు లం�
ఆంధ్రప్రదేశ్లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైపండ్ రూ.45వేల నుంచి రూ.70వేలకు పెంచాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో పెళ్లి ఇంట్లో దారుణం జరిగింది. పెళ్లికూతురు ఎదుర్కోలు ఉత్సవంలో జరిగిన గొడవలో యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు.
మహారాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ నేవీ కుటుంబానికి చెందిన 8 ఏళ్ల బాలికపై, ఓ ఆర్మీ ఉద్యోగి నడుస్తున్న రైలులో అత్యాచారం చేశాడు. బాలిక ప్రతిఘటించే సరికి ఆమెను కదిలే రైలులోంచి బయటకు విసిరేశాడు. రైలు గమ్య స్ధానం చేరేలోపు నిందితుడిని �
తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ఈనెల4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.
టీ.పీసీసీ అధ్యక్ష రేసులో నేనూ ఉన్నానని.. పార్టీని బలోపేతం చేసే ఆయుధం, మందు నా దగ్గర ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
YS Jagan : విశాఖ పట్నం, కాకినాడ ఫిషింగ్ హార్బర్ల అభివృధ్దికి కార్యాచరణ ప్రణాళిక రూపోందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు ఆయన తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ మార్కెటింగ్ , ఆంధ్రప్రదేశ్ పాడి ప