Home » Author »murthy
ఈనెల 5న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతటా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో చేతబడి చేస్తున్నారనే అంశం స్ధానికంగా కలకలం రేపింది.
ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి కరోనా లాక్డౌన్ వేళల్లో మార్పులు చేసిన దృష్ట్యా ..విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మ వారి ఆలయంలో దర్శనం వేళలు పెంచినట్లు ఆలయ ఈవో ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రముఖ నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ తన భర్త నిఖిల్ జైన్ నుంచి విడిపోవడానికి గల కారణాలను వెల్లడించారు.
తెలంగాణలో పగటిపూట లాక్డౌన్ ఎత్తివేయటంతో రేపటి నుంచి రాష్ట్రంలోని 14 పోస్టాఫీసుల్లో పాస్పోర్టు సేవలు పునరుధ్ధరిస్తున్నట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం అధికారులు వెల్లడించారు.
కర్ణాటకలోని ఒక గ్రామంలో గ్రామస్తుల దాహార్తి తీర్చటానికి ఓ వ్యక్తి 32 అడుగులు బావిని తవ్వి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాడు.
ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వివాహిత మహిళ ఈరోజు తన ఇద్దరు పిల్లలతో మున్నేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
Nehru Zoo Park : హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్ లో ఈ రోజు రెండు జంతువులు మృతి చెందినట్లు జూ సిబ్బంది తెలిపారు. 83 ఏళ్ల వయస్సున్న రాణి అనే పేరు గల ఏనుగు… 21 సంవత్సరాల వయస్సున్న అయ్యప్ప అనే చిరుత పులి మరణించాయి. ఈ రెండు జంతువులు వయస్సు ఎక్కువవటం… కొన్
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమేపి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 93,511 నమూనాలను పరీక్షించగా 8,766 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనీల్ కుమార్ సింఘాల్ చెప్పారు.
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఉండే రాతి శంఖు చక్రాలు మాయం అయ్యాయనే వార్తకు తెర పడింది.
యోగా గురువు, పతంజలి సంస్ధ వ్యవస్ధాపకుడు బాబా రాందేవ్ కు నేపాల్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పతంజలి సంస్ధ కరోనా వైరస్ సోకకుండా తయారు చేసిన కరోనిల్ మందును వాడకూడదని ఆదేశించింది.
గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో భార్య పుట్టింటికి వెళ్లి భర్తపై కేసు పెట్టింది. పోలీసులు స్టేషన్ కుపిలిచి విచారించే సరికి మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఈరోజు బాల్కసుమన్ ను పరామర్శించారు. బాల్కసుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉత్తర బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఈనెల 11 న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో రాగల 5 రోజులు తెలంగాణలో రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలంగాణలో రేపటి నుంచి లాక్డౌన్ సమయాల్లో సడలింపులు ఇవ్వటంతో మెట్రో రైలు సర్వీసుల వేళల్లో అధికారులు మార్పులు చేశారు.
Special Trains : కరోనా లాక్డౌన్ ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాలు సడలింపులు ఇస్తూ ఉండటంతో ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేయించు
కరీంనగర్ జిల్లాలో కూత పెడుతున్న వింత పాము పేరుతో నిన్న వైరల్ అయిన వీడియోను తయారు చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నతల్లి కొడుకును తీవ్రంగా కొట్టటంతో బాలుడు కన్నుమూసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
పెళ్లి కావల్సిన వధువు తనకు కాబోయే వరుడు గురించి ఇచ్చిన పెళ్లి ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రభుత్వంతో రెండుసార్లు జరిపిన చర్చలు విఫలం కావటంతో ఏపీలో రేపటినుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నారు.