Home » Author »murthy
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టేదెప్పుడు? తెలంగాణలో లాక్డౌన్ సత్పలితాన్ని ఇస్తోందా? ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు ఎంత వరకు విజయవంతం అయ్యాయి? కేసులు తగ్గుముఖం పట్టడం దేనికి సంకేతం...? మరో 15 రోజుల్లో ఏం జరుగబోతుంది?
రాజద్రోహం కేసు కింద అరెస్టయిన నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ విడుదల కానున్నారు. సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఈమేరకు ఆయన వ్యక్తిగత లాయర్.. గుంటూరు సీఐడీ కోర్టుల�
పెళ్లి చేసుకుంటానని మాటలు కలిపి దాదాపు ఏడాది పాటు చాటింగ్ చేస్తూ ఒక యువకుడి నుంచి లక్షరూపాయలు కాజేసిన యువతి ఉదంతం వెలుగుచూసింది.
బౌద్ధ గురువు దలైలామా ఎంపికపై చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. దలైలామా వారసుడి ఎంపికపై ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. టిబెట్ చైనాలో భాగమని.... దలైలామాను తామే ప్రకటిస్తామని విర్రవీగుతోంది. సరిహద్దులో భూఆక్రమణలకు కుట్ర పన్నుతోంది డ్రాగన్.
బంధువుల అమ్మాయిని ప్రేమించాడని ఒక యువకుడిని తీవ్రంగా కొట్టారు కొందరు వ్యక్తులు. ఆ దెబ్బలకు యువకుడు మరణిస్తే కరోనాతో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు చేయబోయారు. మృతుడి ఒంటిపై దెబ్బలతో అసలు బాగోతం బయటపడటంతో ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని ప
కరోనానే అనుకుంటే.. దానికంటే ఎక్కువ భయపెట్టేస్తోంది బ్లాక్ ఫంగస్. ఓ వైపు వైరస్ బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. మహమ్మారి నుంచి కోలుకున్నవారిని ఈ ఫంగస్ కబళిస్తోంది. దేశంలో ఫంగస్ బాధితులు పెరుగుతున్న టైమ్లో.. షాకింగ్ న్యూస్ చెప�
హుజురాబాద్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈటల ఎపిసోడ్ తర్వాత.. రంగంలోకి దిగిన అధిష్టానం పెద్దలు పార్టీ శ్రేణులను కారు దిగకుండా వ్యూహాలు రచిస్తున్నారు. ముందుగా అనుకున్నట్టుగానే గులాబీ పార్టీ ట్రబుల్ షూటర్గా పేరొందిన హ
ఏపీ పాలిటిక్స్లో.. మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని.. ఓసీ కులాల్లో బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్లు మాత్రమే ఉన్నాయి. చాలా రోజుల నుంచి రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాలు.. తమకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ కోసం డిమాండ్ చేస్తున్నాయ�
వారంతా ఫ్రంట్లైన్ వర్కర్లు.. హైదరాబాద్ శానిటేషన్ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న వారు.. వారాంతపు సెలవు మినహాయిస్తే అన్ని రోజులు పని చేయాల్సిందే.. కరోనా కష్టకాలంలోనూ ఏమాత్రం జంకకుండా పనులు చేస్తున్నారు.. అలాంటి వారిని ఇప్పుడు సమస్యలు వెం
AP Covid-19 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంట్లలో 19,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,59,165 కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి 3 వేలకు పైన కొత్త కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసా�
Hyderabad CP Anjanikumar : హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో సరుకు రవాణా వాహనాలపై ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మే22 నుంచి లాక్డౌన్ అమల్లో ఉన్నంత వరకు.. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే స
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పేకాట వ్యసనానికి బానిసైన భర్త ఉన్న ఇంటిని అమ్మేశాడు. దీంతో భార్యా భర్తల మధ్య గొడవలొచ్చాయి. మనస్తాపం చెందిన భార్య కూతురుతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యచేసుకుంది.
ముంబైలోని ఓ షేర్డ్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే నేవీ ఉద్యోగి ఉళ్లో లేని సమయంలో, సహోద్యోగి అతని భార్యపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
తల్లితండ్రులను కోల్పోయినా కష్టపడి సంపాదించుకుంటూ.. సొంతిల్లు కట్టుకుని.. త్వరలో పెళ్లిళ్లు చేసుకోవాలనుకున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తోబుట్టువులు అర్ధాంతరంగా తనువు చాలించిన విషాద ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది.
తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టంలేదని చెప్పినా ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూడటంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది.
పర్యాటక వీసాపై ఇండియా వచ్చి ఇక్కడ ఆన్ లైన్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఉగాండాకు చెందిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
కన్నతల్లిని హింసిస్తున్న వ్యక్తిని 14 ఏళ్ల బాలుడు దారుణంగా హత్యచేసిన ఘటన గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో చోటు చేసుకుంది. స్నేహితులతో గడుపుతూ చదువుకుంటూ భవిష్యత్తులో ప్రయోజకుడవ్వాల్సిన బాలుడు తల్లి చేసిన ఒక చిన్న తప్పిదం కారణంగా హంతకుడిగా మార�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలకు పైనే నమోదైంది. గడిచిన 24 గంటల్లో 92, 231 నమూనాలను పరీక్షించగా 20,937 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
సోషల్ మీడియాలో పరిచయం అయిన మహిళతో చనువుగా ఉన్నాడో పోలీసు అధికారి ఆ పరిచయంతో మహిళ అతనిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఆ అధికారి ఉద్యోగంలో ప్రమోషన్లను, అవార్డులను పోగొట్టుకున్నాడు.
ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలోని జైన మందిరంలో 19 ఏళ్ల యువతిని వేధించిన 70 ఏళ్ల జైన సన్యాసి ఆత్మహత్య చేసుకున్నాడు.