Home » Author »murthy
Cyclone Tauktae : తౌటే తుపాను ప్రభావంతో వచ్చే 72 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను ప్రభావంతో తెలంగాణలో దక్షిణ దిశ నుంచి బలమైన గాలులు �
కరోనా కట్టడిలో దేశీయ వ్యాక్సిన్ మరో ముందడుగు వేసింది. కరోనా కట్టడిలో కోవాగ్జిన్ సూపర్ వ్యాక్సిన్ అని తేలింది. అన్ని రకాల కరోనా స్ట్రెయిన్లపైనా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ చెప్పింది.
Plasma Therapy : కరోనా ట్రీట్మెంట్లో కీలకంగా భావించిన ప్లాస్మా థెరపీపై నిపుణులు సంచలన విషయాలు వెల్లడించారు. అసలు ప్లాస్మా థెరపీతో ప్రయోజనమే లేదని తేల్చేశారు. దీంతో ప్లాస్మా థెరపీని నిలివేసేందుకు కేంద్రం మార్గ దర్శకాలు రెడీ చేస్తోంది. రెండు రోజు�
ఒక వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తమిళనాడులో జరిగిన ఈఘటనతో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
కరోనా వేళ పెళ్లి చేసుకున్న జంటకు ఒక పురోహితుడు దూరం పాటిస్తూ కారులో కూర్చుని మైక్ లో మంత్రాలు చదువుతూ వివాహ తంతు ముగించిన ఘటన సిధ్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
N440k Mutation : కర్నూలుకు న్యాయరాజధాని రాకుండా అడ్డుకునేందుకే చంద్రబాబు N440K వైరస్ కర్నూలులో బయట పడిందని వ్యాఖ్యానించారని కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీ�
ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పుడీ క్రైసిస్ నుంచి అన్ని దేశాలను బయటపడేసిది ఒక్క వ్యాక్సిన్ మాత్రమే. ప్రపంచం అంచుల్లో ఉన్న వాళ్ల దాకా వ్యాక్సిన్ చేరినప్పుడే.. మహమ్మారిని గెలవగలం. కానీ.. కోవిడ్ టీకాలపై ప్రపంచ దేశాల మధ్య కొ�
Chandrababu Naidu : కరోనా వైరస్పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. N 440K వైరస్ ఉందని బాబు చేసిన కామెంట్స్పై కర్నూలు న్యాయవాది సుబ్బయ్య కర్నూలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రజలను భయాందోళనలకు గురిచేసాయని
Vaccine Dose Duration : కరోనా వైరస్ ను ఎదుర్కోటానికి తీసుకునే వ్యాక్సిన్ తొలి డోసు… రెండో డోస్.. మధ్య ఎంత ఎక్కువ గ్యాప్ ఉంటే అంత మంచిదంట.. ఇంకేం.. వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు ఇదే సరైన చాన్స్.. మొదటి డోస్ వేసిన వారికి రెండో డోస్ వేసేందుకు ఎక్కువ గ�
Tirumala Shops Fire : తిరుమల ఆస్థాన మండపం దుకాణాల వద్ద జరిగిన అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మల్ రెడ్డి అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం వల్లే దుకాణాలు దగ్ధమైనట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత సమస్యలతోనే మల్రెడ్డ�
Father Sentenced : తమిళనాడులో ఓకసాయి తండ్రి స్నేహితులతో కలిసి కన్నకూతురిపై లైంగిక దాడి చేశాడు. 2019లో జరిగిన ఈఘటనలో నేరం రుజువవటంతో ప్రధాన నిందితుడైన తండ్రికి 60 ఏళ్లు, అతని ఇద్దరు స్నేహితులకు 40 ఏళ్లు చొప్పన న్యాయస్ధానం జైలు శిక్ష విధించింది. ఈరోడ్ జిల్లా �
సూసైడ్ కేసు గురించి వస్తే పోలీసులకు మిస్సింగ్ కేసు క్లూ దొరికింది. మధురైకు చెందిన ఓ లాయర్ భార్య దూరమై 10 ఏళ్ల కూతురుతో జీవిస్తున్నాడు. క్షణికావేశంలో చేసిన తప్పుకు పశ్చాత్తాప పడి తనువు చాలించాడు. ఈ విషాద ఘటనలో కూతురు ఒంటరిగా మిగిలిపోయింది. కాన
Weekend Lockdown : తెలంగాణలో పూర్తి స్థాయి లాక్డౌన్ అవసరం ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. హైకోర్టు సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటామని, ఆ మేరకు వీకెండ్ లాక్డౌన్ అంశాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. పూర్తి
Covid Fear : ప్రస్తుతం సమాజంలో కరోన వైరస్ కంటే భయంవల్లే ఎక్కవ మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ల ఎంవీ రావు అభిప్రాయపడ్డారు. 10టీవీ లో ఈ రోజు “భయమే చంపేస్తోంది” అనే అంశంపై జరిగిన జరిగిన చర్చలో ఆ
Rakesh Master : నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారంలో ఉండే కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ పై బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితం ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ నృత్య దర్శకుడు ఎ�
Air Force Officer Molestation : పని చేసే చోట మహిళలు తోటి ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కోంటూ ఉంటారు. ఇందుకు సంబంధించి మహిళలరక్షణ కోసం ఎన్న చట్టాలు చేసినా వాటి గురించి ఎవరూ భయపడకపోవటంతోటే నిందితులు రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్, హకీంపేట ఎయిర్ ఫోర్�
స్నేహితుడి లోన్ కోసం ఓ కానిస్టేబుల్ ష్యురిటీ సంతకం పెట్టాడు. ఆ స్నేహితుడు లోన్ కట్టకపోయే సరికి ఇతని జీతంలోంచి వసూలు చేస్తున్నారు. జీతం రాని కానిస్టేబుల్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
Social Media Friend : ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసినా స్నార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. గతేడాది కరోనా లాక్ డౌన్ నుంచి వీటి వాడకం బాగా పెరిగింది. స్మార్ట్ ఫోన్ ద్వారా సోషల్ మీడియాలో ఎక్కడెక్కడి వారో ఫ్రెండ్స్ అవుతున్నారు. కొత్త పరిచయాలు.. వారితో టైమ్ పాస్ చేసేస�
Doctor molested Nurse: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ వైద్యులు, పోలీసులు పారా మెడికల్ సిబ్బంది.. ముందుండి ప్రజలను కాపాడుతున్నారు. అంత కష్టపడుతున్న నర్సుపై ఆస్పత్రి డాక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని �
Family Disputes : కుటంబంలో కలహాల కారణంగా ఒక వ్యక్తి తన మొదటి భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రెంజల్ మండలం నీలా గ్రామంలో దావూజీ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు. కుటుంబంలో గొడవలు కా