Home » Author »murthy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 22,610 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 15,21,142కి చేరింది.
టైలరింగ్ చేసే భార్య ఫోన్ ఎప్పడూ ఎంగేజ్ వస్తూ ఉండటంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడో భర్త. అనుమానం పెనుభూతమై సైకోలా మారి ఆమెను కడతేర్చాడు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారానికి చెందిన శ్రీనివాస గౌడ్ అనే చిట్టీల వ్యాపారి అనుమానాస్పద స్ధితిలో శవమై కనిపించాడు.
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు యూ. విశ్వేశ్వరరావు చెన్నై లో కరోనా సోకి కన్నుమూశారు. ఎన్టీఆర్ కు ఆయన వియ్యంకుడు అవుతారు. విశ్వశాంతి విశ్వేశ్వరరావుగా పేరోందిన ఆయన పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.
కరోనా మహమ్మారి అన్ని రంగాలను ఆగం..ఆగం చేస్తోంది. కరోనా ఎంట్రీతోనే క్యాబ్ డ్రైవర్ల బతుకు బండికి బ్రేకులు పడగా.. ఇప్పుడు లాక్డౌన్తో వారి జీవితాలు పూర్తిగా రోడ్డునపడ్డాయి. తమ బండి చక్రం కదలకపోవడంతో.. ఫైనాన్స్ కంపెనీలకు కిస్తీలు కట
భాగ్యనగరంలో కోవిడ్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు బల్దియా గుడ్న్యూస్ చెప్పింది. హోం ఐసోలేషన్ సౌకర్యం లేనివారి కోసం సిటీ వ్యాప్తంగా ఉచిత ఐసోలేషన్ సెంటర్లను ప్రారంభిస్తోంది.
పెళ్లి చేసుకునే నెపంతో యువతితో మాట్లాడించి, ఓ యువకుడి వద్దనుంచి సైబర్ నేరగాళ్లు రూ.2 లక్షలు కాజేసిన ఉదంతం సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది.
మహిళా వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సన్నిహితంగా మెలిగిన ఇన్ కంటాక్స్ కమీషనర్ పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు.
తెలంగాణలో పెట్రోల్ బంకులను లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఒకవ్యక్తితో సహజీవనం చేస్తున్న ట్రాన్స్ జెండర్ అనుమామానస్పద స్ధితిలో మృతిచెందిన ఘటన హైదరాబాద్ చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వెంకన్న భక్తులకు మరోసారి చిరుత భయం పట్టుకుంది. తిరుమల గిరుల్లో అప్పుడప్పుడు కనిపించే చిరుతలు ఇప్పుడు కొండ దిగి తిరుపతి పరిసర ప్రాంతాల్లోనూ సంచరిస్తున్నాయి. పాక్షిక లాక్డౌన్ కారణంగా జనసంచారం తగ్గిపోవడంతో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి చిర�
కేరళలో వరసగా రెండో సారి అధికారాన్ని అందుకుని చరిత్ర సృష్టించిన సీఎం పినరయి విజయన్.. తన కొత్త కేబినెట్ కూర్పుతో మరో చరిత్ర లిఖిస్తున్నారు. గత కేబినెట్లో ఉన్న వాళ్లందర్నీ పక్కన పెట్టి.. పూర్తిగా కొత్త వాళ్లను తీసుకుంటున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేసింది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. ఒన్ డే మ్యాచ్లా.. ఒకరోజు మాత్రమే బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. సమావేశాలకు వచ్చేది లేదంటూ తేల్చిచెప్పింది టీడీపీ. మరి టీడీపీ ఎందుకు బాయ్కా
కరోనా కట్టడిపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. కొవిడ్ రక్షణ చర్యల్లో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. నగరాన్ని వైరస్ ఫ్రీగా చేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాయి. మరి గ్రేటర్ను వైరస్ ఫ్రీగా చేసేందుకు బల్దియా తీస�
TS Covid Cases Decline : తెలంగాణలో గత రెండు వారాలుగా కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. కొవిడ్ నియంత్రణకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. కొవిడ�
TS Covid-19 : తెలంగాణాలో గడచిన 24 గంటల్లో 3,982 మందికి కోవిడ్ నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వివరిచింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా కోవిడ్ సోకి 27 మంది మరణించారు. ఆస్పత్రుల్లో కోవిడ్ కు చికిత్స పొంది మరో 5,186 మంది కోలుకుని ఇళ్ళ
AP New Covid Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 21,320 మందికి కోవిడ్ నిర్దారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 14,75,372కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 91,253 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుద�
UP Covid Test : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం కరోనా టెస్ట్ లు చేయటం.. వ్యాక్సిన్లు వేసే ప్రక్రియ పెద్ద ఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో కరోనా పరీక్షలు నిర్వహించటానికి వచ్చిన వైద్యాధికారులపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన
AP Covid Cases : ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 18,561 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 14,54,052 కు చేరింది. గత 24 గంటల్లో 109 మంది కోవిడ్ సోకి మరణించటం బాధ కలిగిస్తోంది. వీటితో మొత్తం మరణాల �
తన కూతుర్ని ప్రేమించాడని కూతుర్ని, ఆమె ప్రియుడ్ని ఓ కసాయి తండ్రి హత్య చేసిన అమానుష ఘటన కాన్పూర్ లో చోటు చేసుకుంది.