Home » Author »murthy
తమ స్నేహితుడు కరోనాతో మరణిస్తే ఎవ్వరూ అంత్యక్రియలు చేయటానికి ముందుకురాకపోతే ... స్నేహితులే మానవత్వంతో ముందుకు వచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందతూ మృతి చెందిన పేషెంట్ మెడలో ఉండాల్సిన పుస్తెలతాడు మాయం అవటంపట్ల బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు
CT scan : సిటీ స్కాన్తో క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని ఎయిమ్స్ చీఫ్ గులేరియా ఎయిమ్స్ డాక్టర్ రణదీప్ గులేరియా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన సిటీ స్కాన్ అవసరం లేదని చెప్పారు. కోవిడ్ లక్షణాలు లేని వారికి సిట�
పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఏడాది తిరక్కుండానే కన్ను మూసిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
కూతురు పుట్టిన రోజు నాడు కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్దాం అని కోరింది ఓ ఇల్లాలు. భర్త అందుకు అంగీకరించలేదు. మనస్తాపానికి గురై ఆ మహిళ బలవన్మరణానికి పాల్పడింది.
Daytime Curfew in AP : కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో మే 5వ తేదీనుంచి పగటి పూట కర్ఫ్యూ అమలు చేసేదిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పగటి పూట కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. సోమవారం ఉన్నతాధి
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను పాశవికంగా హత్య చేసిన ఘటన ముంబైలోని తూర్పు కందివాలిలో చోటు చేసుకుంది.
నమ్మకం సంపాదించుకోటానికి ఎన్నో ఏళ్లు పడుతుంది అది చెడగొట్టుకోటానికి ఒక్క నిమిషం చాలు. విజయవాడలో ఒక చిరుద్యోగి అదే చేశాడు.
సోషల్ మీడియా ఆధారంగా మోసాలకు పాల్పడుతున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి, అలియాస్ ధరణి రెడ్డిని నల్గోండ పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగాల్లో రాయల్ టైగర్ గర్జించింది...! ఒంటి కాలితో ప్రచారం నిర్వహించి... వీల్ చెయిర్ నుంచి మళ్లీ సీఎం చెయిర్లోకి మమత రాబోతున్నారు.. ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ బెంగాల్లో నూటికి నూరు శాతం వర్క్ అవుట్ అయ్యింది..
టెక్నాలజీ వినియోగం పెరిగి ప్రజలకు సౌకర్యంగా ఉండటం ఏమోకానీ సైబర్ నేరగాళ్లు మాత్రం ఎన్నిరకాలుగా మోసం చేయోచ్చో అన్ని రకాలుగా ప్రజలను మోసం చేయాటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
తిరుపతి లోక్సభ నియోజక వర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలవరకు అందిన సమాచారం మేరకు తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ఫలితాల్లో వైసీపీకి భారీ ఆధిక్యం లభించింది.
తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గంలో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి నాలుగు లక్షల పైగా మెజార్టీతో గెలుస్తారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు.
Covid-19 Cases : దేశంలో గడిచిని 24 గంటల్లో నమోదైన కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి.తాజాగా దేశంలో 3,92,488 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. గత 24 గంటల్లో 3, 689 మంది కరోనా బారిన పడి మరణించగా మొత్తం మరణాల సంఖ�
కోవిడ్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అభిమానికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. అభిమాని చికిత్స పొందుతున్న ఆస్పత్రి డాక్టర్ కు ఫోన్ చేసి అతని ఆరోగ్య పరిస్ధితి అడిగి తెలుసుకున్నారు.
భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పోరుగు దేశమైన నేపాల్ కీలక నిర్ణయం తీసుకుంది. నేపాల్-భారత్ సరిహద్దుల్లోని 22 చోట్ల రాకపోకలు నిలిపివేయాలని నిర్ణయించుకుంది.
హైదరాబాద్ కూకట్ పల్లిలో రెండురోజుల క్రితం హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు వద్ద ఏటీఏం లో డబ్బులు నింపుతున్న సిబ్బందిపై కాల్పులు జరిపి డబ్బు దోచుకుపోయిన దుండగులను పోలీసులు గుర్తించారు. ఇతర రాష్ట్రాలనుంచి హైదరాబాద్ కు వలస వచ్చి కూలీ పని చేసుకునే పాతనే
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసిన భర్త ఆమెకు నచ్చచెప్పాడు. అలాంటి పనులు మానుకోమని... బుద్ధిగా కాపురం చేసుకుందామని బతిమాలాడు. అది ఆమెకు నచ్చలేదు. భర్త మాటలు పెడచెవిన పెట్టిన భార్య తన ప్రవర్తన మార్చుకోలేదు. సహనం నశించిన భర్త, భార్యను �
కొన్నివార్తలు వింటుంటే ఒళ్లు గగ్గుర్పోడుస్తుంది. కొన్ని దారుణాలు ఇలా జరుగుతున్నాయేంటా అని బాధ కలుగుతుంది. తల్లికి 11 ఏళ్ల వయస్సులో జరిగిన ఘోరమే కూతురుకు 11 ఏళ్ల వయసులో జరిగిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
భార్యపై కోపంతో కన్నకూతుర్ని ఊపిరాడకుండా చేసిన కసాయి తండ్రి ఉదంతం విజయవాడలో వెలుగుచూసింది.