Home » Author »murthy
విడాకులిచ్చిన భార్యను కిడ్నాప్ చేసేందుకు యత్నించాడో వ్యక్తి. కిడ్నాప్ అడ్డుకున్న ఆమెపై దాడి చేసి గాయపర్చాడు.
ఒడిషా లోని కటక్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తూ... జైలు నుంచి తప్పించుకుని, తెలంగాణ,జహీరాబాద్ రూరల్ పరిధిలోని హుత్నూర్ లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన గ్యాంగ్ స్టర్ హైదర్ (60) కేసులో కొత్తట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో మహిళలు అదృశ్యం కావటం పొలీసుల్లో కలకలం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ కోసం పరీక్ష చేసే సీటీస్కాన్ ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. సీటీ స్కాన్ ధర రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12, 634 కోవిడ్ కేసులు నమోదయ్యాయని స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
Restrictions in Kanaka Durga Temple : ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ పరిస్ధితుల్లో విజయవాడ దుర్గ గుడి పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంద్రకీలాద్రి పై వేంచిసిన శ్రీకనకదుర్గ గుడిలో
Husband Killed wife in Nellore district : నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. తాళి కట్టిన భర్త భార్యను కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నెల్లూరు జిల్లా గూడురు పట్టణం దిగువ వీరారెడ్డి పల్లికి చెందిన శ్రీహరి వ్యవసాయం చేస్తూ భార్య సుజాత, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్
టీవీ సీరియల్స్ లోనటించే నటితో సహాజీవనం చేస్తున్న వ్యక్తి ఆమెను నగ్నంగా వీడియో తీసిబ్లాక్ మెయిల్ చేయటం మొదలెట్టాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
పెళ్లి చేసుకుంటానని, సొంత వ్యాపారం చేద్దామని యువతితో సహజీవనం చేసి ఆమె వద్ద రూ.37 లక్షలు తీసుకుని మోసం చేసిన యువకుడిని కూకట్ పల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా దక్షిణ, పశ్చిమ, మధ్య తెలంగాణల్లోని కొన్ని జిల్లాలో ఒకటి రెండు ప్రదేశాల్లో వానలు పడుతాయని ఐఎండీ అధికారులు విడ�
వివాహేతర సంబంధం ఒక మహిళ నిండు ప్రాణాన్నిబలిగొంది. తన కజిన్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను వద్దని మందలించాడు భర్త. అయినా భార్య లెక్క చేయకుండా ఆ బంధాన్ని కొనసాగించసాగింది.
టెక్నాలజీ ట్రిక్కులు తెలుసుకుని ప్రియురాలిపై అనుమానం పెంచుకున్నాడో ప్రియుడు. ప్రియురాలు మరో వ్యక్తితోనూ చాటింగ్ చేస్తోందని తెలుసుకున్న ప్రియుడు ఆమెను హత్య చేయబోయాడు. ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా ఉంది.
కలహాల కారణంగా విడిపోయిన తన భార్యతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని, భర్త బండరాయితో కొట్టి హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాల మోజులో నేరాలు జరుగుతున్నా ప్రజలు వీటిపై మోజు పెంచకుంటూనే ఉన్నారు.
కర్ణాటకలో ఈ నెల 12న జరిగిన దారుణ హత్య వెనక ఓ వర్ధమాన నటి ప్రమేయం వెలుగు చూసింది. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ప్రేమికుడితో కలిసి సోదరుడి హత్యకు ప్లాన్ చేసిందా నటి. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు శుక్రవారం నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయటంతో �
ఏపీలో కొత్తగా 11, 766 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో (9AM-9AM) 45, 581 సాంపిల్స్ పరీక్షించగా తాజాకేసులు నిర్ధారణ అయ్యాయి.
సోషల్ మీడియాలో పరిచయం..అనంతరం కాలంలో జరిగే మోసాలు... రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా పూణేలో ఒక 60 ఏళ్ల వృధ్దురాలు సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తి చేతిలో రూ. 3.9 కోట్లు మోస పోయిన ఘటన వెలుగు చూసింది.
తమ్ముడు వరసయ్యే యువకుడితో సన్నిహితంగా మెలిగి ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ గర్భం ధరించింది. 9 నెలలు గుట్టుగా గర్భాన్ని మోసింది. ఆమె కుటుంబీకులు ఇంట్లోనే ప్రసవం చేశారు. ప్రసవ సమయంలో ఆమె మరణించగా పుట్టిన పసికందును చెత్త కుప్పలో పడేశారు.
తెలంగాణ రాష్ట్రంలోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కోవిడ్ పడకల వివరాలను ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ వెబ్ సైట్ లో ఉంచింది.
Woman killed man, he harassing for extramarital affair : వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్న పక్కింటి వ్యక్తిని ఓ మహిళ తన సోదరుడితో కలిసి హతమార్చిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బిచ్కుందలో మైత్రి హనుమండ్ల అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను తన పక్క
Jharkhand girl getting robbed and thrashed by facebook lover : ఫేస్ బుక్ లో పరిచయం అయిన స్నేహితులు ప్రేమికులుగా మారారు. మూడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన వాళ్లు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో ప్రియుడు తన ప్రియురాలిని పెళ్లి చ�