Home » Author »murthy
కన్నకూతురులా చూసుకోవాల్సిన కోడలిపై కన్నశాడో కీచక మామ. కొడుకు ఆఫీసుకువెళ్ళగానే కోడలిపై అత్యాచారం చేయబోయాడు.కోడలు గట్టిగా కేకలు వేయటంతో పారిపోయాడు.
తమతో కలిసి వ్యాపారం చేసే వ్యక్తి హ్యండ్ లోన్ కింద రూ.7.5 కోట్లు తీసుకుని ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సామాన్యులు మొదలు పలువురు సెలబ్రిటీలు వైరస్ బారిన పడి కన్నుమూశారు. ఇదే పరిస్ధితి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకి ఒక డిఎస్పీ స్ధాయి అధికారి కన్నుమూశారు.
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్ధితి విషమించింది. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆయన హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 5వేల 93 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3లక్షల 51 వేల 424 కు చేరింది.
మెగాబ్రదర్ నాగబాబు తన అల్లుడు చైతన్యను సర్ ప్రైజ్ చేశారు. ఆయన ముద్దుల కూతురు నిహారిక గతేడాది డిసెంబర్ లో జొన్నలగడ్డ చైతన్యను వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణం పొడిగా ఉండి సాధారణం కన్నా 2,3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతనమోదవతుందని అధికారులు చెప్పారు.
కట్నం ఎక్కువిచ్చారని అంతుకు ముందు నిశ్చితార్ధం చేసుకున్న సంబంధం కాదని మరోక మహిళ మెడలో తాళికట్టిన సీఆర్పీఎఫ్ జవాను ఉదంతం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.
నిజామాబాద్ లో కరోనాతో చనిపోయిన మృతదేహాలు మారిపోయి, ఒకరికి బదులు ఇంకోకరికి అంత్యక్రియలు నిర్వహించారు. పొరపాటు గుర్తించిన తర్వాత తమ సంబంధీకురాలి మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలోనే వదిలేసి వెళ్లిపోయారు.
SSC grades : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఈ క్రమంలో విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వడంపై ఎస్ఎస్సీ బోర్డు కసరత్తు చేస్తోంది. గత ఏడాది కూడా ఎస్ఎస్సీ పరీక్షలను రద్దుచేసి ఫార్మేటివ్ అసెస�
జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం వ్యవహారం బీజేపీలో కొత్త వివాదానికి కారణమైంది. లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం విషయంలో టీఆర్ఎస్ నేతలను బీజేపీ నేతలు కలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Vontimitta Temple Closed, Due to Corona : దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చ�
హార్ట్ ఎటాక్ రావటంతో శుక్రవారం ఆస్పత్రిలో చేరిన ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్(59) కన్ను మూశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల హాంగామా మొదలైంది. ఉపఎన్నికల నిర్వహణకు రెండు రాష్ట్రాల అధికారులు రెడీ అయ్యారు. ఇటు తెలంగాణలోని నాగార్జున సాగర్లో అసెంబ్లీ స్థానానికి, అటు ఏపీలోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి మరి కాసేపట్లో పోలింగ్ ప్రక్�
తన రెండో భర్త కొట్టి వేధిస్తున్నాడని తమిళ హీరోయిన్ రాధ (38) పోలీసులను ఆశ్రయించారు. సుందర్ ట్రావెల్స్ సినిమాతో తెరంగేట్రం చేసిన రాధ ఆ సినిమా తర్వాత అదావతి, మనస్థాన్, కధవరాయన్ వంటి పలు సినిమాల్లో నటించారు.
Lord Hanuman Birth Place Dispute : ఆంజనేయుడు ఆంధ్రుడే అంటోంది టీటీడీ. కానే కాదు.. కన్నడిగుడే అంటోంది కర్ణాటక. ఇద్దరిలో ఎవరి వాదన నిజం? కలియుగ దైవం వెంకటేశ్వరుడు కొలువై ఉన్న పవిత్ర క్షేత్రంలోనే హనుమంతుడు జన్మించాడా? పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు ఏం చెబుతున్నాయి? చ
ఏపీలో నిరుద్యోగులు త్వరలో శుభవార్త వినబోతున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి శాఖలు, విభాగాల వారీగా క్యాలెండర్ రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం పై ప్రజల్లో ద్వేషం కలిగించేలా ప్రయత్నించాడనే ఆరోపణలతో జడ్జి రామకృష్ణను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
ORR Toll Charges increased by HGCL : హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై వసూలు చేసే టోల్ చార్జీలు పెరిగాయి. ప్రస్తుతం, చెల్లించే ధరపై 3.5 శాతం అదనంగా పెంచుతూ హెచ్జీసీఎల్ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో రకరకాల వాహనాలపై ప్రతి కి.మీ.కు కనీసం ఆరు పైసల నుంచి 39 పైసల మేర టోల్
TRS Leader, Former Minister Chandulal passed away, due to corona : టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, గిరిజన నాయకుడు అజ్మీరా చందూలాల్ (67) కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కరోనా పాజిటివ్ రావటంతో చికిత్స కోసం మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో