Home » Author »murthy
పాతికేళ్ల వివాహిత మహిళను కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన గుజరాత్ లోని అహమ్మాదాబాద్ లో చోటు చేసుకుంది.
Father died due to girl family attack in nalgonda district : వయస్సులో ఉన్న ఒక యువకుడి ప్రేమ వ్యవహారం యువకుడి తండ్రి ప్రాణాలు తీసింది. ప్రేమ పేరుతో తమ కుమార్తెను తీసుకువెళ్లాడనే కారణంతో అమ్మాయి కుటుంబ సభ్యులు చేసిన దాడిలో యువకుడి తండ్రి కన్నుమూశాడు. నల్గోండ జిల్లా చింతపల్లి మం
Acid attack on cows at Rajamahendravaram: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. 12 ఆవులపై దుండగులు యాసిడ్ పోశారు. నారాయణపురం, రాజేంద్రనగర్తో పాటు పలు ప్రాంతాల్లో గుర్తు తెలియని దుండగులు ఆవులపై యాసిడ్తో దాడి చేశారు. ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడికి గుర�
హనుమంతుడి జన్మస్ధలం తిరుమల కొండలలోని అంజనాద్రే నని టీటీడీ తేల్చి చెప్పింది.
నాలుగేళ్ల కాపురంలో బంగారం లాంటి ఇద్దరు మగపిల్లలతో ఆనందంగా గడపాల్సిన జీవితం నరకప్రాయంగా మారింది. రెండు పదుల వయస్సులోనే జీవితాన్ని ముగించింది ఓ ఇల్లాలు.
Night Curfew imposed in Telangana : అందరి జీవితాలపై.. లాక్ డౌన్ దెబ్బేంటో చూశాక.. మళ్లీ అలాంటి పరిస్థితులు రావొద్దనుకున్నారంతా. కర్ఫ్యూ మళ్లీ చూడొద్దనుకున్నారు. ఆంక్షలు, అడ్డంకులు లాంటివి.. అందరినీ ఎంతలా ఇబ్బందిపెట్టాయో.. ప్రతి ఒక్కరికీ తెలుసు. కరోనా సంక్షోభం నుం�
Curfew Effect on Cine Industry : కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ నిర్ణయం టాలీవుడ్పై ప్రభావం చూపిస్తోంది. నైట్ కర్ఫ్యూ కారణంగా రాత్రి 8 గంటలకే సినిమా థియేటర్లు మూసేయాల్సి ఉంటుంది. అంటే మల్టీప్లెక్సుల్లో కాకుండా మామూలు థియేటర్లలో షోల స�
Devineni uma absconded : మాజీ మంత్రి దేవినేని ఉమ అదృశ్యమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించినందుకు మాజీ మంత్రి పై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ�
నిజామాబాద్ లో కరోనాతో మరణించిన తల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా వెళ్లిపోయిన కొడుకు నిర్వాకం వెలుగు చూసింది.
Opposite apartment owner who locked the apartment said Corona got positive : నెల్లూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిందని భార్యా భర్తలను అపార్ట్ మెంట్ లో ఉంచి తాళం వేసాడు ఎదురింటి ఫ్లాట్ ఓనర్. నెల్లూరులోని నవాబ్ పేటలోని ఎంఆర్ఎం రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో దారుణం చోటు చే�
సంసారం అన్నాక గొడవలుంటాయి... సర్దుబాట్లు ఉంటాయి. కానీ అవి ముదురి పాకాన పడితేనే కోర్టులు పోలీసు స్టేషన్లు దాకా వెళతాయి. వైవాహిక జీవితంలో గొడవలు మొదలై అత్తింటివారి వేధింపులు భరించలేక ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు.
ప్రముఖ తమిళ హస్య నటుడు వివేక్ మరణానంతరం... కోవిడ్ వ్యాక్సిన్ పై, కరోనాపై తప్పుడు ఆరోపణలు చేసిన తమిళ నటుడు మన్సూర్ ఆలీఖాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు అక్కా చెల్లెళ్లకు చదువు చెప్పించే ముసుగులో వారిపై ఓ కీచకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చోటు చేసుకుంది.
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. ప్రజల్లోఎవేర్ నెస్ పెరిగిపోయింది. దయచేసి మాఇంటికి రాకండి... మీ ఇంటికి రానివ్వకండి అని విజ్ఞప్తి చేస్తూ ఇంటి ముందు బ్యానర్లు కట్టకుంటున్నారు. ఇలాంటివి ఇప్పుడు సోషల్ మీడియాలో త�
భారత్పై కరోనా భీకర దాడి కొనసాగుతోంది. లక్షా...రెండు లక్షలు..దాటి... రోజు వారీ కేసులు మూడు లక్షల దిశగా దూసుకుపోతున్నాయి. నిమిషానికి 190 పాజిటివ్ కేసులు భారత్లో నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ వారంలోనే 3లక్షల పాజిటివ్ కేసులు నమోదవడం
Rich Indians going to Dubai : సంపన్నులంతా చలో దుబాయ్ అంటున్నారు. వ్యాక్సిన్ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తోంటే..వారంతా విహార యాత్రలు ఎందుకు చేస్తున్నారు…? ఇంటికి పరిమితమై కరోనా నుంచి రక్షణ పొందమని వైద్యులు సలహా ఇస్�
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించేందుకు ఏపీ సీఎం జగన్ సోమవారం అధికారులతో సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో కరోనా కట్టడికి రాష్ట్రంలో కర్ఫ్యూ విధించాలా...లాక్ డౌన్ విధించాలా, లేదంటే కఠిన ఆంక్షలు అమలు చేసే
దేశంలో మిగిలిన రాష్ట్రాల కరోనా కేసులు ఒక ఎత్తైతే.. మహారాష్ట్రది మరో ఎత్తు. 15 రోజుల పాటు కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేస్తున్నా కానీ మహారాష్ట్రలో కేసులు తగ్గకపోడంతో పూర్తి స్థాయి లాక్డౌన్ వైపు మహా సర్కార్ ఆలోచిస్తుంది.
దేశవ్యాప్తంగా కరోనా మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తున్న వేళ... కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానమంత్రి మోదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరికాసేపట్లో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో పాటు హోంశాఖ అధికారులతో మోదీ భేటీ కానున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న కొత్తగా 4,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే దాదాపు 1000 కేసులు తగ్గాయి.