Home » Author »murthy
ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంట.. అకాల వర్షాలతో నాశనమవుతోంది. ఎంతో కష్టపడి పండించిన అన్నదాతలకు వడగళ్ల వాన కడగండ్లు మిగుల్చుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.
బొబ్బిలి వీణలపై కరోనా ప్రభావం పడింది. ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు తగ్గాయి. చారిత్రకంగా ఎంతో పేరున్న కళాకారులు గతంలో ఎన్నడూ చూడని ఇబ్బందులు చవి చూస్తున్నారు. ఇప్పటికే తయారైన వాటిని కొనేవారి కోసం ఎదురుచూస్తున్నారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కౌలు రైతయ్యారు. ఏపీలో కౌలు రైతుల స్థితిగతులు తెలుసుకునేందుకు స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు.
తూర్పుగోదావరి జిల్లాలో అరుదైన వింత చేప కనిపించింది. పశ్చిమ బంగ్లా నుంచి ఫిష్ సీడ్లో ఆంధ్రకు తరలివచ్చిన తెలుపు, నలుపు చారలు కలిగిన చేపలు గంగపుత్రుల వలకు చిక్కాయి.
మహిళలు బాలికల రక్షణ కోసం ఎన్ని చట్టాలు కఠినంగా అమలు చేస్తున్నా వారిపై దాడులు అరాచకాలు మాత్రం తగ్గటంలేదు. ప్రతి రోజ దేశంలో ఎక్కడో ఒక చోట వారిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
రాష్ట్రంలో వైమానిక రంగం వాటి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇది అభివృధ్ది చెందితే దీనితో పాటు అంతరిక్ష, రక్షణ రంగాలకు చెందిన పరిశ్రమలు కూడా అభివృధ్ది చెందుతాయని అందుకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు పై తెలంగాణ
Bengaluru lovers ends life in Chennai, after girl mother oppose love : నాకు నీవు..నీకు నేను.. ఒకరి కొకరం.. నువ్వూ..నేను అనుకుంటూ ప్రేమించుకున్నారు. పెద్దలనెదిరించి పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ జీవితంలో పోరాడలేక కన్నుమూసిని బెంగుళూరు ప్రేమ జంట విషాధ గాధ ఇది. తమిళనాడు, చెన్నైలో ప
Mother and daughter ends her life due to love affair : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన కూతురు మరోకరిని ప్రేమించటం ఇష్టంలేని తల్లి కూతుళ్లు గొడవపడ్డారు. మొగుడుకన్నా ప్రేమించిన వాడే ఎక్కవని కూతురు … కూతురువ్యవహారం నచ్చని తల్లి ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవటం�
kidnaped a student for marriage : మాస్టార్ అనే పదం వింటేనే ప్రతి ఒక్కరికి చాలా గౌరవ భావం కలుగుతుంది. పిల్లలకు విద్యా బుధ్దులు నేర్పించి వారిని ప్రయోజకులను చేసేది వారే కనుక. స్కూల్లో ఉపాధ్యాయుడు పిల్లల్ని సమాజంలో ఎదగటానికి పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతారు. కొంద�
14 years Tamilnadu girl raped,12 Men arrested : తమిళనాడులో ఘోరం జరిగింది. 14 ఏళ్ల మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి రెండేళ్లుగా కొంతమంది అత్యాచారం చేస్తున్నారు వారిలో 12 మందిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నమక్కల్ జిల్లాలోని కుమారపాళ్యంలో నివసించే 14 ఏళ్ళ బాలికపై రెండేళ్
జగదల్ పూర్ జిల్లాలోని కరణ్ పూర్ సీఏఎఫ్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న 19 వ నెంబర్ బెటాలియన్ కు చెందిన కమాండర్... సుబీర్ సింగ్ (43) తనవద్ద ఉన్నసర్వీసు రివాల్వర్ తో పొట్టలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఉగాది పచ్చడిలో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. ఉగాది-వేపపువ్వు పచ్చడి-కాలాన్ని భగవద్రూపంగా భావిస్తే ప్రతిరోజూ, ప్రతి నిముషమూ పండుగే... ఆనందమే....ఇట్టి పవిత్ర విశాల భావన లేకుండా ఆచరించే పండుగలు వ్యర్ధమే అవుతాయి.
Ugadi Festival Importance : ఉగాది తెలుగువారి పండుగ.. ఉగాది పండుగతో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండగ జరుపుకోని తెలుగు వారు ఉండరు. ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగ
విజయవాడ లో హోం గార్డు చేతిలో తుపాకి మిస్ ఫైర్ అయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో హోం గార్డు భార్య మరణించింది. తుపాకీ మిస్ ఫైర్ అయ్యిందా.. లేక కావాలనే భార్యను కాల్చాడా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.
పరిచయమైనప్పటినుంచి బుధ్దిమంతుడిగా ఉన్న యువకుడికి ఒక మహిళ తన పిల్లనిచ్చి వివాహం జరిపించింది. పెళ్లైన కొన్నాళ్లకే పనిమానేసి ఇంట్లో కూర్చుంటే మందలించింది. ఆకోపంతో అత్తను హత్య చేశాడు అల్లుడు. నాలుగు నెలల తర్వాత అల్లుడు కట్టుకునే లుంగీ అత్తన�
ప్రజల మౌలిక సమస్యలను తీర్చలేనప్పుడే ఉద్యమాలు పుట్టుకొస్తాయని పౌరహక్కుల నేత, ప్రోఫెసర్ హరగోపాల్ అన్నారు.
ప్రశ్నించే గొంతుకు ప్రభుత్వం స్పందించినప్పుడే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందని మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తాపార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు.
రాజస్ధాన్ లోని భిల్వారా జిల్లాలో మాదక ద్రవ్యాల స్మగ్లర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించారు.
Congress candidate dies : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మాధవ రావు కరోనా వైరస్ తో మరణించారు.గత నెలలో కరోనావైరస్ బారిన పడిన మాధవరావు ఆస్పత్రిలో చికిత్స పొందూతూ ఆదివారం ఏప్రిల్ 11న కన్నుమూశారు. తమిళనాడులోని శ్రీవిల్లి పుత�
సంగారెడ్డి జిల్లా బొల్లారం లోని పారిశ్రామికవాడలో దారుణం జరిగింది. భార్య కాపురానికి రావట్లేదనే కోపంతో భార్యను, అత్తను ఒక వ్యక్తి నరికి చంపాడు.