Home » Author »murthy
CID Sub-Inspector Mysterious death in Bihar : పోలీసు శాఖలోని నేర పరిశోధక విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న ఒక వ్యక్తి అనుమానాస్పదస్ధితిలో మరణించి ఉండగా పోలీసులు కనుగొన్నారు. మృతుడి ఒంటిపై ఎటువంటి గాయాలు లేవు. బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైశాలి జ�
అన్నకోసం పెళ్లి చూపులు చూసిన వధువు .....తోడుగా వచ్చిన తమ్ముడ్ని చూసి మెచ్చింది. సరే ఇంట్లో ఎవరికో ఒకరికి పెళ్లవుతోంది కదా అని పెద్దలు తమ్ముడితో నిశ్చితార్ధం చేశారు. దీంతో అన్నదమ్ముల మధ్య ద్వేషం పెరిగింది. త్వరలో పెళ్లి చేసుకోబోయే తమ్ముడిని అ
కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తాను ప్రేమించిన అమ్మాయి వద్దంటున్నా ఆమెకు బలవంతంగా తాళి కట్టబోయాడు. అతడి నుంచి తప్పించుకుని పారిపోబోతే వెంటపడి కత్తితో పొడిచి చంపిన ఘటన తుమకూ
Shirdi, Sai Baba Temple Shut from tonight amid spikein Covid cases : మహారాష్ట్రలో నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా షిర్డి సాయిబాబా ఆలయాన్ని మూసివేయాలని షిర్డి సాయి సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయించింది. సోమవారం, ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 30 వరకు మూసి వేయాలని ఆలయాన్�
65 Years Old Pune Man rapes female dog for months, held after act caught on CCTV : మహిళలు, యువతుల పై లైంగిక దాడి జరిగిన ఘటనలు రోజు దేశంలో ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాము. కానీ మహారాష్ట్రలోని ఒక వ్యక్తి గత కొన్నాళ్లుగా కుక్కపై లైంగిక దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. పూణేలోని చతుశ్రుంగి పోలీసు స్టేషన�
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెంలో ఒక సెల్ ఫోన్ టవర్ విరిగిపడిన ఘటనలోఒక వ్యక్తి మరణించాడు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.
చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ లో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటన అనంతరం మావోయిస్టులుస్పందించారు. ఏప్రిల్ 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా సమాజంలో మనీ మోసాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో ఓ మహిళ చిట్టీల పేరుతో రూ.4.5 కోట్ల తీసుకుని పరారయ్యింది. దీంతో 70 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Chhattisgarh Encounter : చత్తీస్ఘడ్ ఎన్ కౌంటర్ నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ చత్తీస్ ఘడ్, బీజాపూర్ సుక్మా జిల్లా సరిహద్దుల్లో శనివారం మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు అలర�
Telangana MLAs Involved in Drugs case ? : బెంగళూరు డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలూ ఈ మత్తు గబ్బులో చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న బెంగళూరు పోలీసులు.. పూర్తిస్థాయిలో �
Bollywood Director cheated a woman,by the name of cinema chance : బాలీవుడ్ సినిమాల్లో తన కూతురికి హీరోయిన్ గా చాన్స్ ఇప్పిస్తానని ఒక మహిళ వద్ద నుంచి రూ.3.5లక్షలు తీసుకుని మోసం చేసిన టీవీ సీరియల్స్ డైరెక్టర్ , మేకప్ ఉమెన్ ల ఉదంతం ముంబై లో వెలుగు చూసింది. గుజరాత్, వడోదరకు చెందిన ప్రేమలత�
Photographer ends his life due to extra marital affair : ఒక మహిళతో పరిచయం యువకుడి నిండు ప్రాణాలు బలిగొంది. మహిళ వేథింపుల కారణంగా ఫోటోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ, పెద్దపల్లి జిల్లా గొదావరిఖని, కేకే నగర్ కు చెందిన కొయ్యాడ రమేష్ ఫోటో గ్రాఫర్ గా పని చేస్తున్నాడు. ఏడాది
డెల్టా ప్రాంతంలో ఎలుకల బెడద ఒక్కసారిగా పెరిగిపోయింది. కీలక దశలో ఉన్న వరి చేలను రాత్రికి రాత్రే ఇవి ధ్వంసం చేస్తుండటంతో అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. కొద్ది రోజుల్లో చేతికందే పంటను ఎలాగైనా కాపాడుకొనేందుకు రైతులు రూ.వేల కొద్దీ వ్యయం చేయాల�
సమస్య తగ్గించుకునేందుకు యోగా మొదలెట్టింది... అదే ఇప్పుడు చైనా వెళ్ళే యోగం తెచ్చిపెట్టింది... ఆమెకు వచ్చిన సమస్యతో పాఠాలు నేర్చుకుంది.. ఆ సమస్యే ఆమెకు ఉపాధి కల్పించింది. అదే సమస్యతోనే ప్రపంచ దేశాల్లో వచ్చిందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
బంధుమిత్రుల సమక్షంలో వారిద్దరూ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఇక పెళ్లి కి విచ్చేసిన పెద్దలు అందరూ ఆ ఇద్దరు నవ దంపతులకు ఆశీర్వచనాలు కూడా ఇచ్చారు... ఇక ఇద్దరు నవ దంపతులు కొత్త జీవితంలోకి అడుగు పెట్టాము అని ఎంతో సంతోషించారు.. ఇదంతా ప్రతీ పెళ్లిలో స�
తాళి కట్టిన భర్త విధి నిర్వహణలో భాగంగా దేశ సరిహద్దుల్లో జవానుగా పని చేస్తున్నాడు. ఇంట్లో ఉన్న భార్య కారు డ్రైవర్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని నాలుగేళ్ల కొడుకును దారుణంగా చంపింది. ఈ కేసులో నేరం రుజువు కావటంత
లంచాలు తినటంలో ప్రభుత్వోద్యుగుల్లో పోలీసు డిపార్ట్ మెంట్ చాలా ముందుంటుందని కొన్ని సంఘటనలు స్పష్టం చేస్తుంటాయి. తాజాగా ప్రేమికులను బెదిరించి వారివద్ద ఉన్న బంగారు ఉంగరాలను దోచుకున్న కక్కుర్తి కానిస్టేబుళ్ల ఉదంతం హైదరాబాద్ లోని పేఠ్ బషీ�
Heavy heat waves in two Telugu states : గత రెండు రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 4 డిగ్రీలమేర ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండలు మరో వైపు వడగాల్పులతో ప్రజలు అల్లాడి పోతున్నారు. వాతావరణ శాఖ ముందస్�
Gujarat woman filed a complaint on husband due to dowry harassment : విదేశాల్లో ఉద్యోగం చేసే భర్త దొరికితే చాలు అమ్మాయిలు ఎగిరి గంతేసి పెళ్లి చేసేసుకుంటారు. అందులో కొన్ని సంబంధాల్లో మోసపోతున్నవాళ్ల కేసులు బాగానే ఉంటున్నాయి. తాజాగా గుజరాత్ లో కట్నం కోసం వేధిస్తున్న ఎన్నారై భర్త ను�
పెళ్లైన వారం రోజులకే భార్యను వదిలించుకునేందుకు భర్త వేధించటం మొదలెట్టాడు. భర్త సంసారానికి పనికిరాడని తెలిసి కూడా పెళ్లి చేసారని ఆరోపిస్తూ అత్తింటి ముందు కొత్తకోడలు ధర్నాకు దిగింది.