Home » Author »murthy
Murder in Gunturu District : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని హత్య చేసిన నిందితుడు అతని చేయి నరికి సంచిలో పెట్టి తీసుకువెళుతున్నాడు. పోలీసు తనిఖీల్లో ఈవిషయం బయటపడేసరిక పోలీసులు ఖంగుతిన్నారు. జిల్లాలోని పెదకాకాని మండలం రామచంద్రపురంలో న�
అనంతపురం జిల్లాకు చెందిన వివాహితుడికి .. వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారి ప్రేమను సమాజం అంగీకరించదని భయపడి ఇద్దరూ ఆత్మహత్యా యత్నం చేయబోయారు. సమచారం తెలుసుకున్న పోలీసులువారి యత్నాన్ని అడ్డుకున్నారు.. పురుగుల మందు తాగిన వారిద్దరి�
కుటుంబ కలహాల నేపధ్యంలో మనోవేదనకు గురైన ఓ కానిస్టేబుల్ పెళ్లైన వందరోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు.
Heroine Nidhi Agarwal undergone the covid test 35 times : కరోనా లాక్ డౌన్ ప్రక్రియ దశలవారీగా ఎత్తివేస్తూ సినిమా షూటింగ్ లకు కూడా అనుమతిస్తూ వచ్చారు. షూటింగ్ ల్లో పాల్గోనే వారంతా తప్పని సరిగా కోవిడ్ టెస్ట్ లు చేయించుకోవటం మొదలెట్టారు. వారిలో హీరోయిన్ నిధి అగర్వాల్ ఒకరు. గతేడా�
pawan kalyan as AP CM , What is the strategy of BJP : ఏపీలో జనసేనానిని కమలం పార్టీ పువ్వులా చూసుకోవాలని అని ఎందుకు అనుకుంటోంది… అసలు బీజేపీ నేతల ఆంతర్యమేమిటీ… ఏపీకి పవన్ను సీఎం చేస్తామంటూ బీజేపీ నేతలు ప్రకటించడం వెనుక అసలు మతలబు ఏమిటీ… ఇదంతా కమలం పార్టీ నేతల పక్కా ప్
నాగార్జున సాగర్లో గెలుపెవరిది... తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. రాజకీయాల్లో సీనియర్ నేతతో ఇద్దరు యువకులు ఢీకొడుతుండటం ఆసక్తి రేపుతోంది. మూడు ప్రధాన పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. సాగర్లో జెం
JD lakshminarayan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఏపీ హై కోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. జేడీ వేసిన పిల్ పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆయన తప్
రోడ్డు ప్రమాదంలో మరణించాడనుకుని ఒక వ్యక్తికి అంత్యక్రియలు జరిపించారు. అవి జరిగిన 3 నెలలకు సదరు వ్యక్తి ప్రత్యక్షం కావటంతో,నాలిక్కరుచుకున్న పోలీసులు ఆ మరణించిన వ్యక్తి అనే కోణంలో తిరిగి విచారణ చేస్తున్నారు.
అర్జంట్ గా ఆస్పత్రికి వెళ్లాలి స్నేహితురాలి డెలివరీకి డబ్బులు అందచేయాలి..లిఫ్ట్ ఇవ్వమని అడిగిన యువతి కొంతదూరం వెళ్లాక సదరు వ్యక్తిని స్నేహితులతో కలిసి దోచుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న మొల్లి మాధురి(20) ఆత్మహత్య కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు.ఆమె కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు ప్రేమ వ్యవహారమే కారణమని గుర్తించారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై కొన్నాళ్లకే మోజు తీరిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టినా ఎలాగోలా భార్యను వదిలించుకోవాలి అనుకున్నాడు. కానీ పెద్దలు అందుకు అంగీకరించక సయోధ్య కుదిర్చారు. ఇష్టంలేకపోయినా పెద్దలమాటకు మౌనంగా ఉన్నభర్త అదను చూసి
ఉత్తర ప్రదేశ్ లోని అజమ్ గఢ్ జిల్లాలో గేదె విషయమై ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈగొడవలో ఒక వర్గం వారు మరో వర్గం వారిపై కాల్పులకు తెగబడ్డారు. అదృష్టవశాత్తు ఒక బాలుడుకాల్పుల బారినుంచి తప్పించుకున్నాడు. గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడటంతో
మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో సోమవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మవోయిస్టులు మరణించారు.
భార్య మద్యం సేవించటంతో ఆగ్రహించిన భర్త అభ్యంతరం చెప్పాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. క్షణికావేశంలో భర్త భార్యను హతమార్చిన ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.
4 killed in a Road Accident in Vizianagaram District : విజయనగరం జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్నరెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు డ్రైవర్లతో సహా నలుగురు మరణించారు. విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ-విజయనగరం జాతీయ రహాదారిపై �
పలు నేరాలతో సంబంధం ఉన్న గోగా గ్యాంగ్ కు చెందిన కులదీప్ పజ్జా అనే నేరస్ధుడిని ఢిల్లీ స్పెషల్ సెల్ టీమ్ పోలీసులు ఆదివారం ఉదయం కాల్చి చంపారు. పోలీసుల నుంచి తప్పించుకున్న 72 గంటల్లోనే నేరస్ధుడు పోలీసు కాల్పుల్లో మృతి చెందటం గమనార్హం.
మహిళలకు మాయమాటలు చెప్పి వారితో పరిచయాలు పెంచుకుని వారికి మత్తు బిళ్లలు ఇచ్చి వారివద్ద నగలు,నగదు తీసుకుని పరారయ్యే చంద్రబాబు అనేవ్యక్తిని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తమ కుమార్తెను ప్రేమించాడనే కారణంతో 19 ఏళ్ల యువకుడిని కుటుంబ సభ్యులు కొట్టి చంపి శవాన్ని చెరువు లో పడేశారు.
కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టు నుంచి విమాన సర్వీసులు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. 52 మంది ప్రయాణికులతో బెంగుళూరు నుంచి వచ్చిన 6E 7911 ఇండిగో విమానం ఈ ఉదయం ఓర్వకల్లు చేరుకుంది.
ప్రభుత్వ సర్వే కోసం బయలుదేరిన విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే పొలాల్లో కుప్పకూలింది. అదృష్టవశాత్తు పైలట్లు ప్రాణాలతో బయటపడిన ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది.