Home » Author »murthy
విధి నిర్వహణలో పని ఒత్తిడి తట్టుకోలేక ఓ బ్యాంకు మేనేజర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన కేరళలోని కన్నూరు జిల్లా కుతుపరంబాలో చోటుచేసుకుంది.
మతం దాచిపెట్టి తప్పుడు సమాచారం ఇచ్చి పెళ్లి చేసుకుని...రెండేళ్ల తర్వాత మతం మారమని బలవంతం చేస్తున్న భర్త ఆమె కుటుంబ సభ్యులపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
చోరీ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్ వచ్చిన బీహార్ కు చెందిన ఎస్సైని స్ధానికులు రాళ్లతోనూ, కర్రలతోనూ కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది.
మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల పాపపై తాత, మేనమామ సామూహిక అత్యాచారం జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
సోషల్ మీడియాలో ఒక యువతితో...అమ్మాయిలా చాట్ చేసిన యువకుడు కొన్నాళ్లకు తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. ఆమె నగ్న చిత్రాలు పంపకపోతే ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు. దీంతోఆమె పోలీసులను ఆశ్రయించింది.
3 Girls kidnaped from one family in vanasthalipuram : హైదరాబాద్ వనస్ధలిపురంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు కిడ్నాప్ అయిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది. వనస్ధలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్లు ఆదృశ్య మయ్యారు. శు
సంక్రాంతి టైమ్ లో కోడి పందాల శిబిరాలపై దాడి చేసి కోళ్లను స్టేషన్ కు తెస్తే అదంతా కోళ్ల అరుపులతో గొడవ గొడవగా ఉంటుంది. వాటినంటే తాడుతో కట్టేస్తే ఏదో ఒక మూల పడుంటాయి. కానీ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో పొట్టేళ్లు పందేల పై దాడిచేయగా పట్టు�
TV Serial shootings shut down in Maharashtra : దేశంలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ ఉండటంతో పలు రాష్ట్రాలు కరోనా కట్టడికి చర్యలు చేపట్టాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మినీ లాక్ డౌన్ ప్రకటించింది. తాజాగా ఇప్పడు టీవీ సీరియల్స్ షూటింగ్ లను కూడా నిలిపి వేయాలని ఆదేశించింద
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 31,892 శాంపిల్స్ పరీక్షించగా వారిలో కొత్తగా 2,765 మంది కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.
తల్లి లాంటి వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సోదరుడ్ని .. అన్న హతమార్చిన ఘటన మీరట్ లో చోటుచేసుకుంది.
పెళ్లైన రెండేళ్ళకు మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి... తమ బంధాన్ని పెద్దలు అంగీకరించరని తెలిసి ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు.
కుటుంబ సమస్యలతో భర్త నుంచి విడాకులు తీసుకున్న వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని తమకూరు జిల్లాలో చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో లో నిన్న ఒక్క రోజే లక్ష మందికి పైగా కోవిడ్ టీకా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 11 వందల 93 వ్యాక్సిన్ కేంద్రాలలో లక్షా 2 వేల 886 మందికి టీకాలు వేశారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ టీకాలు తీసుకున్నవారి సంఖ్య మొత్తం 17 లక్షల 83 వేల 208 కి
అక్రమ సంబంధాల మోజులో పడి కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. క్షణికానందంకోసం కన్న బిడ్డలను కూడా కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ వింటూ ఉన్నాం. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలిలో ప్రేమికుడితో సన్నిహితంగా ఉండటం కూతురు చూసిందని కన్నతల్లి
బ్యాంకు నుండి తీసుకున్న రుణం చెల్లించాలని, అధికారులు ఒత్తిడి చేశారు. రుణం చెల్లించేందుకు మాజీ ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేసి ఆమె వద్ద డబ్బులు దండుకున్న ప్రియుడ్నిఅరెస్ట్ చేసిన ఘటన ఢిల్లో చోటు చేసుకుంది.
ఈ కాలేజీలో చదవలేనని.. సర్టిఫికెట్లు ఇస్తే ఇంటికి వెళ్లిపోతానని అడిగిన విద్యార్ధిని, ఆమె చిన్నమ్మపై హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కాలేజీ డైరెక్టర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
భార్య ఆడపిల్లల్నే కంటోందని ఆమెను హత్య చేసిన కిరాతక భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలుకురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
భర్తతో కలిసి రాజస్ధాన్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు చేరుకున్నభార్య... అక్కడ వేరే వ్యక్తి బైక్ ఎక్కి ఉడాయించింది.
Married woman tonsured, face blackened for eloping with lover : జార్ఖండ్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడితో లేచిపోయిన వివాహిత మహిళను,ఆమె బంధువులు వెతికి తీసుకువచ్చి, శిరోముండనం చేసి ముఖానికి నల్లరంగు పూసి అవమానించారు. పాలమూ జిల్లాలోని సెమ్రా పంచాయతీలో భర్త, అత్తమామలతో న�