Home » Author »murthy
ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకునే విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన గొడవలు కారణంగా నిండు ప్రాణం బలయ్యిుంది. నల్గోండ జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం అడివెంలలో జూలై 2న సైదులు అనేవ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు నాలుగు రోజుల్లోనే �
నేను పోలీసు బాసుగా రిటైర్ అయ్యాను... నాఇల్లు సురక్షితంగా ఉందనుకోటానికి వీలు లేకుండా పోయింది. హైదరాబాద్లో నివసిస్తున్న రిటైర్డ్ డీజీపీ ఇంట్లో రూ. 5లక్షలు మాయం అయ్యింది. దొంగలు బయట నుంచి వచ్చారా.. ఇంటి దొంగల పనేనా అనేది తేలాల్సి ఉంది.
ఇటీవల కోవిడ్ సోకి చనిపోయిన తన భర్త బ్యాంకు ఎకౌంట్ నుంచి రూ. 34 లక్షల రూపాయలు మాయం అయినట్లు గుర్తించింది.
ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తన నియోజక వర్గంలోని వారికి హరీష్ రావు దావత్ కు డబ్బులు ఇచ్చి మెప్పు పొందాలని చూస్తున్నారని మాజీమంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు.
సచివాలయంలో పని చేసే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా ఇంతవరకు పదోన్నతులు కల్పించకపోవటం శోచనీయం అని ఆయన అన్నారు.
తన సేవా కార్యక్రమాలతో మొత్తం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బహుభాషా నటుడు సోనుసూద్ ఈరోజు తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కే తారకరామారావును ప్రగతిభవన్లో కలిశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల కడప జిల్లాపర్యటన ఖరారైంది. ఈనెల 8,9 తేదీల్లో బద్వేలు, కడప, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ఆత్యంత ఆప్తుడు అయిన అయోధ్య రామిరెడ్డికి చెందిన పలు సంస్ధలపై ఈరోజు ఉదయం ఆదాయ పన్నుశాఖ అధికారులు దాడులు చేశారు.
కేంద్ర మంత్రివర్గ విస్తరణకి ముహూర్తం ఖరారు అయ్యింది. గురువారం ఉదయం గం.10:30కి ప్రధాన మంత్ర నరేంద్ర మోడీ తన కేబినెట్ ను విస్తరించనున్నారు.
ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఇకనుంచి బార్లు, పబ్లను తెల్లవారు ఝూమున 3 గంటల దాకా తెరిచి ఉంచేందుకు అనుమతించారు.
నీ జీవితానికి అండగా ఉంటానని ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో పెద్దమనిషి. కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడపుతున్న ఆ వ్యక్తి, ఆమెను తన స్నేహితులతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కోరాడు.
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో ఉన్న హర్యానాలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత 3.7 గా నమోదైంది. హర్యానాలో భూకంప ప్రభావం ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ దాని ప్రభావం కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తె�
హైదరాబాద్ బాలానగర్ లో నర్సాపూర్ చౌరస్తా వద్ద రూ. 385 కోట్ల తో నిర్మించిని 6 లేన్ల ఫ్లై ఓవర్ ను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మంత్రులు తలసాని, మల్లారెడ్డిలతో కలిసి ఈ రోజు ఉదయం ప్రారంభించారు.
కన్న కొడుకు తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటున్నాడని ఓతల్లి తన కొడుకును పెళ్లి పీటలమీదే చెప్పుతో కొట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవటంతో చర్చనీయాంశంగా మారింది.
పెళ్లైన మహిళలను టార్గెట్ చేస్తూ.. వారిని మోసం చేస్తున్న ఓ స్త్రీలోలుడు కటకటాలపాలయ్యాడు. అనంతపురం జిల్లాకు చెందిన రంగస్వామి.. దాదాపు 12 మంది మహిళలను మోసం చేసినట్లు తేలడంతో అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం బెంగుళూరు వెళ్లారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డికే శివకుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తరప్రదేశ్ లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. కొడుకు విడాకులిచ్చిన యువతిని, తండ్రి పెళ్లి చేసుకున్నాడు. అంటే అప్పటి వరకు భార్యగా ఉన్న యువతి ఆ యువకుడికి ఇప్పుడు సవతి తల్లి అయ్యింది.
రాయలసీమ జిల్లాల్లో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. కడప జిల్లా రాయచోటి మండలం, గొర్లముదివేడు గ్రామం వల్లూరువాండ్లపల్లిలో గత రాత్రి వైసీపీ కార్యకర్తలు టీడీపీ మద్దతుదారులపై దాడి చేశారు.
సుందర్ ట్రావెల్స్, హడావిడి, గేమ్ తదితర తమిళ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన రాధ తన రెండో భర్త, హింసించి బాధ పెడుతున్నాడని రెండోసారి పోలీసులను ఆశ్రయించారు.