Home » Author »murthy
కేరళలో జికా వైరస్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా మరోక కేసు బయట పడింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19 కి చేరింది.
పొరుగు వారింట్లో లో దుస్తులు దొంగిలిస్తూ ఓ టీనేజర్ దొరికిపోయాడు. దొరికిపోయానని భయపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన భోపాల్లో చోటు చేసుకుంది.
కార్పొరేట్ ఆస్పత్రుల ధన దాహాన్ని, మెడికల్ మాఫియా మోసాలను అద్దం పడుతూ రూపొందుతున్న సినిమా "బలమెవ్వడు". ధృవన్ కటకం ఈ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.
ఈనెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. జులై19 నుంచి ఆగస్టు 13వరకు సమావేశాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ వేళలను సవరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి గం.10 లనుంచి ఉదయం గం.6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాడ మాసం. ఇది సంవత్సరములో 4 వ మాసం. దీనిని శూన్య మాసమని కూడా అంటారు. ఆషాడ మాసంలోనే తెలంగాణా ప్రాంతంలో సంప్రదాయబద్దమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు.
Srisaila Devasthanam : కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ,మల్లిఖార్జునస్వామి అమ్మవార్ల ఆలయంలో ఆర్జిత సేవలు ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం అయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, పరిమిత సంఖ్యలో ఆర్జిత సేవల నిర్వహిస్తున్నట్లు
Old Age Love Marriage : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ప్రవర్తించిందో మహిళ. దాదాపు తన కూతురు వయస్సున్న యువకుడిని నాలుగో పెళ్లి చేసుకోటానికి సిధ్దపడింది. ప్రియుడి వ్యామోహంలో పడి తన ఐదుగురు కుమార్తెలను ఇంట్లోనుంచి గెంటి వేసింది. ఉత్తర ప్రదేశ్ లోన�
నల్గోండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. గత మూడు రోజుల నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలతో సాగర్ కు వరద నీరు వస్తోంది.
తాళి కట్టిన భార్యపై అనుమానంతో ఆమె ముక్కు కొరికేశాడో భర్త. కర్ణాటకలోని ధారవాడ తాలూకాలో శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది.
బెంగాలీ టీవీ నటి ప్రత్యూషపాల్ ఇటీవల అత్యాచార బెదిరింపులు ఎదుర్కోన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేయటం మొదలెట్టారు.
హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ సరఫరాలలో అంతరాయం కలగటంతో చీకటిలోనే కాన్పులు చేస్తున్న ఘటన వెలుగు చూసింది.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఈరోజు ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నాటు తుపాకీ, మారణాయుధాలతో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని జహీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులను మోసగించే 27 మందిని అరెస్ట్ చేసినట్లు తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలిపారు.
ఓరుగల్లు వాసుల ఇలవేల్పు అయిన శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి.
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి వీకెండ్ లో గ్రాండ్ గా పార్టీ నిర్వహిస్తున్న ఒక ఫైవ్ స్టార్ హోటల్ పై పోలీసులు దాడిచేసి 37 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా కరోనా నిబంధనలు ఉల్లంఘించి పార్టీలో పాల్గోన్నారు.
తీసుకున్న అప్పు తీర్చమని అప్పిచ్చిన మహిళ గట్టిగా అడగటంతో ఆమెను హత్యచేశారు ముగ్గురు నిందింతులు. హత్యను వేరొకరిపైకి నెట్టే ప్రయత్నం చేశారు.
రాష్ట్ర గవర్నర్ తమిళ్సై సౌందర్ రాజన్ రేపు గిరిజనులతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకోనున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కె.సి. తండాలో ఆమె గిరిజనుల తో కలిసి వ్యాక్సిన్ వేయించుకుంటారు.
నటుడు. ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కన్ను మూశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కత్తి మహేష్ మృతి చెందారు