Home » Author »murthy
యూఎస్ పోర్న్ స్టార్ డహ్లియా స్కై (31) ఆత్మహత్య చేసుకున్నారు. తన కారులో గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగి రెండు వారాలయినట్లు అధికారులు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాకు చెందిన కూరగాయల వ్యాపారి, అనారోగ్యానికి గురైన వృధ్దుడు భూక్య రెడ్యా దాచుకున్న రూ.2 లక్షల రూపాయల డబ్బును ఎలుకలు కొట్టేసిన సంగతి తెలిసిందే.
కరోనా కష్టకాలంలో వేలాది కుటుంబాలను కాపాడి ప్రజల చేత ప్రత్యక్ష దైవంగా కీర్తింపబడుతున్న నటుడు సోనూసూద్.
Actor Siddhartha : శంకర్ “బాయ్స్” సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టి నువ్వోస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి చిత్రాల్లో తెలుగు ఇండ్రస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిధ్ధార్థ్ . సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
దేశంలో శనివారం ఇచ్చిన 46.38లక్షల డోసుల టీకాలతో కలిపి దేశంలో టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 40 కోట్లు మార్కును దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
కర్నూలు జిల్లా మంత్రాలయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాబ్రాంచ్ దగ్గర ఈరోజు ఉద్రిక్తత నెలకొంది.
సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది గణేష్ విగ్రహాన్ని 30 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు.
కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. మలయాళ నెల కర్కిదకమ్ మాసపూజ సందర్భంగా ఆలయాన్ని నిన్న తెరిచారు.
కార్లకు అధిక మొత్తంలో అద్దె చెల్లిస్తామంటూ కార్లను అద్దెకు తీసుకుని, వాటిని తాకట్టు పెట్టి, ఆ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్న ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 21 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
ఓ వృద్ధుడు తన ఆపరేషన్ కోసం కష్టపడి సంపాదించిన సొమ్ము..అప్పు తెచ్చి కూడబెట్టిన డబ్బును ఎలుకలు కొరికేయటంతో లబోదిబోమంటున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టటం.. పరిస్ధితులు కాస్త అదుపులోకి రావటంతో ఇన్నాళ్లుగా నిలిచిపోయిన కొన్ని ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ఈనెల 19 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. వీటిలో 16 ఎక్స్ ప్ర�
కరోనా వైరస్ టీకాలు వేయించుకున్న కస్టమర్లను మాత్రమే ఇండోర్ రెస్టారెంట్లు, బార్ లు, కేఫ్ ల్లోకి అనుమతించాలని గ్రీకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇండోర్ రెస్టారెంట్లు బార్లు, కేఫ్ల లోపలకు వచ్చేవారు వ్యాక్సిన్ వేయించుకున్నామని సర్టిఫిక�
అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సమాధి దర్శనం ఈరోజు నుంచి తిరిగి ప్రారంభం అయ్యింది. ఏపీలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి కర్ఫ్యూ వేళలలో సడలింపు ఇవ్వటంతో ప్రశాంతి నిలయంలోకి ఈరోజు నుంచ�
కంచె చేను మేసిన చందంగా చేసాడో కానిస్టేబుల్. భర్త బాధలనుంచి రక్షించాల్సిన పోలీసు కానిస్టేబుల్ మహిళలై లైంగిక దాడి చేసిన ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది.
తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ హౌస్ అధినేత నిర్మాత భూషణ్ కుమార్ పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. 2017 నుంచి 2020 వరకు భూషణ్ కుమార్ (43) తనపై వివిధ ప్రదేశాల్లో అత్యాచారం చేశాడని బాధితురాలు (30) ముంబై లోని డీఎన్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా తెలంగాణ జైళ్ల శాఖలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న దశరధరామిరెడ్డి నియమితులయ్యారు.
తెలంగాణలో ప్రజల బాగోగుల కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టామని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు.
భారతీయ హిందూ సాంప్రదాయాల్లో ప్రాచీన కాలంనుంచి కాల గణన చేశారు. ప్రతి సంవత్సరాన్ని రెండుగా విభజించారు. ఉత్తరాయణం, దక్షిణాయనంగా విభజించారు.