Home » Author »murthy
తమ గ్రామ సర్పంచ్ను గాడిదపై ఊరేగించి పండుగు చేసుకున్నారు ఆ గ్రామ ప్రజలు. అదేంటి గాడిదపై ఊరేగించి పండగ చేసుకోవటం ఏంటి అంటారా.. ఎక్కడైనా తప్పు చేసిన వాళ్లను గాడిదపై ఊరేగించి పరువు తీస్తారు... వీళ్లు సర్పంచ్ ను ఊరేగించి పండగ చేసుకోవటం ఏంటి అనుకు
కోవిడ్ బారినపడి మరణించిన తమ ఉద్యోగుల నామినీలకు రూ. 10లక్షలు ఎక్స్ గ్రేషియా రూపంలో చెల్లించాలని ప్రభుత్వ యాజమాన్యంలోని నాలుగు నాన్ లైఫ్ ఇన్స్యూరర్స్ సంస్థలు నిర్ణయించాయి.
ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో 8 ఏళ్ల బాలిక పోలీసులను ఉరుకులు పరుగులెత్తించింది. టీవీ లో వచ్చే క్రైం సీరియల్స్ చూసి ప్రాంక్ కాల్ చేసింది.
హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది.
తనకంటే వయస్సులో చిన్నవాడైన వ్యక్తితో ఓ మహిళ పరిచయం కాపురంలో చిచ్చు రేపింది. ఈడోచ్చిన పిల్లలతో వెళ్లిన మహిళ ఆదృశ్యం అవటం హైదరాబాద్ లో కలకలం రేపింది.
గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కతి మనది. ''గు'' అంటే అంధకారం/ చీకటి అని అర్థం. ''రు'' అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞానాంధకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పేరు తెలియని సినీ, టీవీ ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే ఎందరో స్టార్ హీరోలకు ఆయన ఫేవరెట్ డ్యాన్స్ మాస్టర్. తన స్టెప్పులతో వెండితెరపై, పంచ్లతో బుల్లితెరపై వినోదాన్ని పంచుతున్నారు.
ప్రముఖ వ్యాపార వేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా ను పోర్న్ వీడియోలు తీశాడనే కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమతో రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలు తీశాడని పలువురు నటీమణులు చేసిన ఫిర్యాదుతో ముంబై పోలీసులు స�
వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిమీ & 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం సంచాలకులు ఎస్. స్టెల్లా తెలిపారు.
వేల కోట్లు ఖర్చుపెట్టి సొంతరాకెట్ లో స్సేస్ లోకి వెళ్లి వచ్చిన అపర కుబేరుడు... ప్రముఖ ఈ కామర్స్ అధినేత జెఫ్ బెజోస్ రోదసీ పర్యటనకు వెళ్లి వచ్చినంత సేపు నిలవలేదు ఆయన ఆనందం. ఆయన ఉత్సాహాన్నినీరుగారుస్తూ నెటిజన్లు నెగెటివ్ కామెంట్లతో హోరెత్తిస�
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య ప్రమాదకర స్ధాయికి చేరుకుంటున్నాయి. పచ్చని ప్రకృతితో కళకళలాడే కోనసీమలో మళ్లీ పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి.
టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే అగర బత్తుల అమ్మకాలు ఆగస్టు 15 వ తేదీ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కరీంనగర్ ప్రిన్సిపల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయిసుధ ఆదేశాలు జారీ చేశారు.
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలో పౌర్ణమి రోజు జరిగే గిరి ప్రదక్షిణను (గిరివలం) కోవిడ్ నిబంధనల కారణంగా రద్దు చేస్తున్నట్లు తిరువణ్ణామలై కలెక్టర్ చెప్పారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో జూలై 22 నుంచి 24 వరకు 3 రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
విశాఖజిల్లా సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ రద్దుచేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారనే ఆరోపణతో సింగర్ మంగ్లీపై రాచకొండ పోలీసు కమీషనర్ కు బీజేపీ కార్పోరేటర్లు ఫిర్యాదు చేశారు.
మెగా సోలార్ ప్రాజెక్ట్ టెండర్లను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపుగా రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్కి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈ రోజు జలమండలి అధికారులు ప్రాజెక్టు గే�
గత కొద్ది రోజులుగా చికెన్ ధర పెరుగుతోంది. ప్రస్తుతం చికెన్ ధర కిలో రూ.300 లకు చేరుకుంది. డిమాండ్ కు తగినంత సరఫరా లేకపోవటంతోనే రేట్లు పెరుగుతున్నాయని వ్యాపారస్తులు చెపుతున్నారు. కోవిడ్ నేపధ్యంలో చికెన్ వినియోగం గణనీయంగా పెరగటం కూడా చికెన్ రేట�