Home » Author »murthy
పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న యువతిని ఒక యువకుడు ప్రేమించాడు. ఆ అమ్మాయి ఇష్టాఇష్టాలు తెలుసుకోకుండా ఆమెనిచ్చి పెళ్లిచేయమని కోరాడు. పెద్దలు అంగీకరించకపోవటంతో బాలికను హత్య చేశాడు.
దర్భంగా బ్లాస్ట్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్ధ అధికారులు ఈరోజు మరోక నిందితుడిని అరెస్ట్ చేశారు. కాశ్మీర్ కు చెందిన ఇమాజ్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కోలీవుడ్లో తరచూ వార్తల్లో నిలిచే వివాదస్పద తమిళ నటి వనితా విజయకుమార్ మరోసారి వార్తల్లో కెక్కారు. తమిళ్ పవర్ స్టార్ శ్రీనివాసన్ ను పెళ్లి చేసుకున్న ఫోటోలు తన ట్విట్టర్ లో షేర్ చేసి మళ్లీ వార్తల్లో కెక్కారు.
నల్గోండజిల్లా మునగాల మండలం ముకుందాపురంలో వివాహిత మహిళ బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన ఓర్సు వెంకన్న భార్య సరిత(32) శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కేరళలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1.4 లక్షలు దాటింది. గత కొద్దిరోజులుగా రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
తిరుమల శ్రీవారిఆలయంలో 300రూపాయల దర్శనం టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న ముఠాపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు.
పోర్న్ చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త, హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోర్న్ చిత్రాల నిర్మాణంపై ఆయన కంపెనీలో పని చేస్తున్న నలుగురు ఉద్యోగులు సాక్ష్యమిచ్చేందుకు ముందుకు వచ్చినట్ల�
నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు ఇవాళ. ఈసందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా కైకాల ఇంటికి వెళ్లి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేశారు.
అమెజాన్ బాస్ జెఫ్బెజోన్ను ఏలియన్స్ కిడ్పాప్ చేసారంటూ అమెరికాలోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. వీళ్లు ఎదుటి వారి సక్సెస్ను జీర్ణించుకోలేరు.
పెళ్ళి వేడుక అంటేనా చాలా సరదాగా ఉంటుంది. రెండు దశాబ్దాలకు ముందు పెళ్లి వేడుక అంటే బంధుమిత్రులంతా ఒక చోట చేరతారు. ఎవరి పనుల్లో వాళ్లు హడావిడిగా ఉంటారు. అమ్మలక్కలు ఒక పక్క పనుల్లో హడావిడిగా ఉంటే మొగాళ్లంతా ఒక పక్కచేరి చతుర్ముఖ పారాయణం చేపడతార
సికీంద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలకు సర్వం సిద్దమైంది...అన్నిశాఖల సమన్వయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు సిటి పోలీసులు. ఉజ్జయిని మహాంకాళి బోనాల సంధర్బంగా ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు.
ప్రముఖ మీడియా దిగ్గజం దైనిక్ భాస్కర్ గ్రూప్ రూ.700 కోట్ల పన్ను ఎగవేసినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. పన్నుఎగవేత ఆరోపణలతో గురువారం నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు దైనిక్ భాస్కర్ గ్రూపు సంస్ధలపై దాడులు చేశారు.
లోడ్ చేసిన తుపాకీతో సెల్ఫీ తీసుకోబోయిన మహిళ.. ప్రమాద వశాత్తు తుపాకి పేలి మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్లోని హర్దోయి జిల్లాలో చోటు చేసుకుంది. కాగా ఇది ప్రమాదవశాత్తు కాదు తన కుమార్తెను హత్యచేశారని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు.
కరోనా కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తొలగిపోయి లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్ధానం తిరుచానూరు ఈపద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం ఈ రోజు ముగ�
తిరుపతి శ్రీనగర్ కాలనీలో గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్యభిచారాన్ని ఇటీవల పోలీసులు చేధించారు. 5గురు యువతులను అరెస్ట్ చేసి వారిని రెస్క్యూ హోంకు తరలించారు. ఈ దందా నిర్వహిస్తున్నది ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు అని పోలీసులు తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ హాస్టల్ లో 24 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడు అలీగఢ్ లోని ఏఎన్సీ కాలేజీలో లెక్చరర్ గా పని చేసే అభిషేక్ కుమార్ సక్సేనాగా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా రెండు సంవత్సరాలు పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
అక్రమంగా తుపాకీ లైసెన్సులు విక్రయించిన కేసులో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్కు చెందిన ఐఏఎస్ అధికారి షాహిద్ ఇక్బాల్ చౌదరి ఇంట్లో సహా 40 చోట్ల సీబీఐ అధికారులు ఈ ఉదయం దాడులు చేశారు.
రాష్ట్రంలో వర్షాలు తగ్గిన వెంటనే పంట నష్టాలని పక్కాగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు.
RS Praveen kumar : పదవి విరమణ చేసి వచ్చిన తర్వాత రోజునే కరీంనగర్ లో నా పై పోలీసులు కేస్ పెట్టారని… వాటికి నేను భయపడను అని ఇటీవల ఐపీఎస్ పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్ లు పుట్టుక