Home » Author »Narender Thiru
ఆన్లైన్ రమ్మీ గేమ్ చాలా మంది జీవితాలను నాశనం చేస్తోంది. తాజాగా ఈ గేమ్లో లక్షలు పోగొట్టుకున్న ఒక వ్యక్తి, దొంగతనానికి పాల్పడి కటకటాల పాలయ్యాడు.
ఒకవైపు దేశంలోని అనేక రాష్ట్రాలు ఎండలు, వడదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అసోం మాత్రం వరదల్లో చిక్కుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు అసోంలోని ఆరు జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు సమాచారం. రష్యాలో అధికార పార్టీకి అత్యంత సన్నిహితులైన ఓలిగర్లలో ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ లేదా అతడి భార్య ప్రీతి అదానీలలో ఒకరికి రాజ్యసభ సీటు గ్యారెంటీ అంటూ వస్తున్న వార్తలపై అదానీ సంస్థ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది.
సండే వచ్చింది.. చికెన్తో విందు ఆరగిద్దామని ఆలోచిస్తున్న జనానికి పెరిగిన చికెన్ ధరలు షాకిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈనెల 15, 16 తేదీల్లో ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.02 గంటల నుంచి గ్రహణం మొదలవుతుంది.
రాహుల్ గాంధీ ప్రజలకు మరింత దగ్గరయ్యే లక్ష్యంతో ఈ పాదయాత్ర చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాగనుంది.
వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఫుట్బాల్ ఆసియన్ కప్ నిర్వహణ హక్కులను చైనా వదులుకుంది. ఆసియన్ ఫుట్బాల్ కన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) శనివారం ఈ విషయాన్ని నిర్ధరించింది.
పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సునీల్ జఖార్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ‘మన్ కీ బాత్’ పేరుతో శనివారం ఫేస్బుక్ లైవ్లో పాల్గొన్న సునీల్, పార్టీని వీడుతున్నట్లు చెప్పాడు.
జైళ్ల నిర్వహణకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జైళ్లలో వీఐపీ కల్చర్ను తొలగించేలా, వీఐపీ రూములను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
శ్రీలంక నూతన ప్రధానిగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘె ఈ నెలలో భారత్లో పర్యటించే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీతో సమావేశమై, శ్రీలంకకు ఆర్థిక సాయం చేయాలని కోరతారని శ్రీలంక మీడియా తెలిపింది.
రాజస్థాన్లోని ఉదయ్ పూర్లో రెండోరోజు కాంగ్రెస్ నవ సంకల్స్ చింతన్ శివిర్ కొనసాగుతోంది. తాజ్ ఆరావళి హోటల్లో ఉదయం పది గంటలకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జ్లు, రాష్ట్ర అధ్యక్షులు, శాసన సభా పక్ష నేతలతో రాహుల్ ప్రత్యేకంగా భ�
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపురి కాలనీలోని దారుణం జరిగింది. తల్లి మృతదేహంతో కుమారుడు మూడు రోజులుగా అపార్టుమెంట్లోనే ఉంటున్న ఘటన తాజాగా వెలుగుచూసింది.
గోధుమ ఎగుమతుల్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది.
బుధవారం రాత్రి ధుర్వా రింగురోడ్డుపై వెళ్తున్న పదిహేనేళ్ల బాలికను ఐదుగురు యువకులు కిడ్నాప్ చేసి, కారులో ఎక్కించుకెళ్లారు. ఆపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు.
శుక్రవారంతో పోలిస్తే, శనివారం నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాములకు బంగారం దాదాపు రూ.750 వరకు తగ్గింది. వెండి ధర కిలోకు రూ.1,600 తగ్గింది.
ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 27 మంది మరణించారు.
ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీం కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. కనీసం ముప్పయ్యేళ్ల వరకు నిందితుడిని విడుదల చేయడం, క్షమాభిక్ష పెట్టడం వంటి ఎలాంటి మినహాయింపు�
దాదాపు రెండేళ్ల తర్వాత, జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో, ఉక్రెయిన్లో క్షీణించిన మానవ హక్కులపై, ఐరాస మానవ హక్కుల సంఘంలో ప్రవేశ పెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది.