Home » Author »Narender Thiru
మహారాష్ట్ర నుంచి అనేక ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్న నేపథ్యంలో సీఎం ఏక్నాథ్ షిండే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
బీజేపీలో చేరి, రాబోయే లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు నటి కంగనా రనౌత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా స్పందించారు.
హిందీ భాషకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా ఐక్యరాజ్యసమితిలో హిందీ భాషను అధికార భాషగా గుర్తించాలని కోరింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది.
జనగాం జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయం హాస్టల్లో విద్యార్థులకు బల్లి పడిన ఆహారాన్ని అందించారు సిబ్బంది. దీంతో ఆహారం తిన్న కొందరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
స్కూల్కు వెళ్తున్న బస్సులో ఏడో తరగతి బాలికపై దాడికి పాల్పడ్డాడు డ్రైవర్. బాలికను సీట్లో పడేసి కొట్టాడు. ఈ ఘటనను అక్కడి విద్యార్థులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
మహారాష్ట్రలో ఏర్పాటు కావాల్సిన టాటా-ఎయిర్ బస్ విమానాల తయారీ ప్రాజెక్టు గుజరాత్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్యా థాక్రే విమర్శలు గుప్పించారు. షిండే ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రాజెక్టు పొరుగు రాష్ట్రానికి వ�
బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైనందుకు రిషి సునాక్ను ప్రధాని మోదీ అభినందించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు అనేక అంశాలపై కలిసి పని చేయాలని నిర్ణయించారు. గురువారం రిషి సునాక్తో మోదీ ఫోన్లో మాట్లాడారు.
దేశంలో పార్టీలు ఇచ్చే ఉచిత పథకాల హామీలు ఓటర్లను ఆకర్షించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని బీజేపీ అభిప్రాయపడింది. అదే సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరి అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపింది.
పెళ్లిలో రసగుల్లాల విషయంలో తలెత్తిన ఘర్షణ ఒకరి మృతికి కారణమైంది. విందు భోజనంలో రసగుల్లాలు సరిపడినంతగా లేకపోవడంతో వధూవరుల తరఫు బంధువులు వాగ్వాదానికి దిగారు. ఇది చివరకు ఘర్షణకు దారితీసింది.
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్నాడు. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ను మస్క్ కొనుగోలు చేశాడు. ఈ ఒప్పందం పూర్తికాగానే, కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా పలువురు ఉద్యోగుల్ని తొలగించాడు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ స్వాధీనం చేసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. గురువారం శౌర్య దివస్ సందర్భంగా ఆయన మాట్లాడారు.
భారత ప్రధని నరేంద్ర మోదీ నిజమైన దేశభక్తుడని ప్రశంసించారు పుతిన్. మరోవైపు భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం చాలా గొప్పదన్నారు. దేశంలో అమలవుతున్న ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం గురించి కూడా పుతిన్ ప్రస్తావించారు.
లోకో పైలట్ లేకుండానే రైలు ప్లాట్ఫామ్ నుంచి వెళ్లిపోయిన ఘటన తాజాగా ఒడిశాలో చోటు చేసుకుంది. కోరాపుట్ పట్టణ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
రాజస్థాన్లో అప్పు తీర్చకపోతే ఆ ఇంటి ఆడబిడ్డల్ని వేలం వేస్తున్నారు. 8-18 ఏళ్ల బాలికల్ని విక్రయిస్తున్నారు. ఒకవేళ దీనికి ఒప్పుకోకపోతే, అతడి భార్యపై అత్యాచారం చేస్తున్నారు. ఈ ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది.
భార్యతో ఇంటి పనులు చేయించే విషయంలో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కుటుంబం కోసం ఇంటి పనులు చేయాలి అని చెప్పడం హింస కిందకు రాదని వ్యాఖ్యానించింది. తనను భర్త, అతడి కుటుంబ సభ్యులు ఇంటి పనులు చేయాలి అంటూ వేధించారని ఒక మహిళ చేసిన ఫిర్యాదు స
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ఉన్న ఇబ్బంది ఛార్జింగ్. అందుకే ఈ అంశంపై దృష్టిపెట్టిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ.. చార్జింగ్ సంస్థ అయిన చార్జ్+జోన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇండియా అభ్యంతరాల్ని పట్టించుకోకుండా సరిహద్దులో చైనా అనేక నిర్మాణాలు చేపడుతోంది. దీనికి బదులుగా ఇండియా కూడా నిర్మాణాలు ప్రారంభిస్తోంది. త్వరలో ఉత్తర లదాఖ్ ప్రాంతంలో ఒక ఎయిర్ఫీల్డ్ నిర్మించబోతుంది.
సమాధిలో పాతిపెట్టిన బాలిక మృతదేహానికి సంబంధించి తల మాయమైన ఘటన తమిళనాడులో జరిగింది. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిందో చిన్నారి. రెండు వారాల క్రితం అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పుడు చూస్తే బాలిక మృతదేహానికి తల లేదు.
‘జాంబీ ఏంజెలినా జోలీ’గా గుర్తింపు తెచ్చుకున్న ఇరాన్ యువతి తన అసలు ముఖాన్ని తాజాగా వెల్లడించింది. ఒక టీవీ ఛానెల్ ద్వారా తన ముఖాన్ని ప్రపంచానికి చూపించింది. ఆమె పేరు సహర్ తాబర్.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ 20 వరల్డ్ కప్లో అత్యధిక సిక్స్లు కొట్టిన భారత్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు