Home » Author »Naresh Mannam
ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది సర్కారు వారి పాట. ఎంత స్పీడ్ గా షూటింగ్ ను చుట్టేస్తున్నారో.. అంతే స్పీడ్ తో ప్రమోషనల్ కంటెంట్..
రెబల్ స్టార్ ప్రభాస్, అందాల భామ పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ చిత్రం భారీ అంచనాలతో బాక్సాఫీస్ వద్దకు వచ్చి ఆశించిన స్థాయిలో..
సామాన్య ప్రజలపై ఏ మాత్రం కనికరం లేకుండా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూనే వెళ్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలలో సూర్యుడు తగ్గేదేలే అంటూ మండిపోతున్నాడు. భానుడి భగభగలకు ప్రజలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి
టాలీవుడ్ నుండి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల..
ఒక్క సినిమా సందడి కంప్లీట్ కాకముందే మరో సినిమా ధియటర్లోకి దిగుతోంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్ చెయ్యడమే కాదు.. అసలే మాత్రం రిలాక్స్ అవ్వకుండా కొత్త సినిమాల్ని స్టార్ట్..
హీరోలకు తెలిసి చేసినా తెలియకుండానే దర్శకుడు చేసినా.. ఒక్కోసారి యాక్షన్ సినిమాలలో మరీ ఎక్కువ చేస్తుంటారు. హీరోలను సూపర్ హీరోలను చేసి చూపే క్రమంలో అసలు ఏ మాత్రం నమ్మశక్యంగాని..
అవసరం ఉన్నప్పుడు ఆహా.. ఓహో అని పొగిడి.. అవకాశాలు రాకపోతే అడ్డమైన కామెంట్లు చేస్తున్నారు కొంతమది హీరోయిన్లు. నార్త్ రిలేటెడ్ హీరోయిన్స్ కి అక్కడ అవకాశాలు లేక.. రాక సౌత్..
ఈషా రెబ్బ.. తమిళ, మలయాళంపై కూడా కన్నేసిన ఈ అమ్మడు తన కెరీర్ని మరింత సెటిల్ చేసుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్లో నటిస్తోంది.
తిప్పరా మీసం’, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, ‘కాంచన 3’వంటి చిత్రాలతో అలరించిన నటి నిక్కీ తంబోలి. సినిమాలతో సక్సెస్ కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అలరిస్తోంది.
గత ఏడాది కరోనా ప్రభావంలో కూడా మూడు సినిమాలను తీసుకొచ్చిన హీరో నితిన్ ఒక్కడే. భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా గత ఏడాది వచ్చిన మాస్ట్రో, చెక్, రంగ్ దే సినిమాలు ఆశించిన..
ఎక్కడ చూసినా సౌత్ ఇండియా సినిమాల గురించే.. ఎక్కడ చూసినా సౌత్ ఇండియాస్టార్లే.. ఎక్కడ చూసినా సౌత్ ఇండియా సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లే. ఒక్కటేంటి.. అసలు సినిమా ఇండియన్ సినిమా..
సినీ స్టార్ల కార్లకు వరసపెట్టి చలాన్లు విధిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. టాఫిక్ చలనాలపై భారీ రాయితీలు ప్రకటించిన హైదరాబాద్ పోలీసులు.. మార్చి 31తో ఈ రాయితీలు ముగియనుండడంతో ముమ్మర..
రాకింగ్ స్టార్ యశ్ పాన్ ఇండియా లెవల్లో ఏప్రిల్ 14న కేజీఎఫ్2ను తీసుకొస్తామని ముందే చెప్పినా.. దానికి ఒక రోజు ముందే బరిలోకి దిగుతామని థళపతి తేల్చేేశాడు.
బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ హీరోలను..
మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్నాడా? ఇదే కథ, అదే టైటిల్, వాళ్లే హీరోయిన్స్ అంటూ ఆమధ్య సోషల్ మీడియాలో వరస..
యంగ్ హీరోలతో పోటీపడుతూ వరుస సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీ అయ్యారు చిరంజీవి. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ కాదు కానీ సినిమాలో స్టార్ అట్రాక్షన్ ఉండేలా జాగ్రత్తపడుతున్నారు మెగాస్టార్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 2156 మందిని ఉద్యోగాల నుండి తొలగించిన ప్రభుత్వం..
ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రజలు సాధారణ జీవనానికి అలవాటు పడుతున్నారు. మహమ్మారి భయాన్ని వీడి.. ప్రపంచ దేశాలు..
మన దేశంలో ఒక వైపు ఎండలు.. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు ఒకదానితో ఒకటి పోటీపడి పెరుగుతున్నాయి.